విద్యార్థులకు ఓటర్ ప్రతిజ్ఞ చేయించిన తహసిల్దార్.. జుక్కల్ జనవరి 23 జనం న్యూస్ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25 సందర్భంగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో నీ జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఓటర్ ప్రతిజ్ఞను…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-01-26 నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా దగ్గర శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ,మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు…
జనం న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ఈనెల 25వ తేదీన ఓం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు అంబటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో…
జనం న్యూస్ జనవరి 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం వసంత పంచమి పురస్కరించుకొని చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో అంగన్ వాడి కేంద్రం లో నూతనంగా(ఆరోగ్యలక్ష్మి ) కమిటీ ఎంపిక…
జనం న్యూస్ మామిడి రవి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, శాయంపేట. రేపు మధ్యాహ్నం: 2:00గంటలకు శాయంపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి* గ మాజీ ఐపీఎస్ అధికారి, స్వెరోస్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ జనవరి 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా జనవరి 23, నందలూరుమండలంలోని కుంపినీపురం లో వెలసిన శ్రీ భోగాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈనెల 25వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు, ఈ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆ మహనీయుని జయంతి వేడుకలు ఘనంగా…
జనం న్యూస్, జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి – శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నేడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీఎల్ రంగదాముని చెరువు వద్ద ‘ఆరైవ్ ఆలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా…
జనం న్యూస్- జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా ఎ అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు, గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ చింతా వేణు సాధారణ బదిలీలలో భాగంగా అచ్చంపేట మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్…