ఆర్ఐ సాయిబాబా జుక్కల్ జనవరి 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డోంగ్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో…
కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఖాదీర్ కు ఆర్థిక సహాయం అందించిన- నినన్ దాసరి జనం న్యూస్ – జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ మసీదు మౌలా సాబ్ కుమారుడు ఖాదీర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు కుటుంబ పోషణ…
జనం న్యూస్ – జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శుక్రవారం కేంద్ర అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల బృందం సందర్శించారు. ఢిల్లీకి చెందిన ఇనిస్ట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ లో అసిస్టెంట్…
కాంట్రాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ప్రజా క్షేమాన్ని గాలికి వదిలేసిన వైనం పర్సంటేజ్ మత్తులో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల లైసెన్సును రద్దు చేయాలి జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్…
జనం న్యూస్ జనవరి 23 ఈరోజు అనగా 23 1 2026 తేదీ వైస్సార్ పార్టీ నియోజకవర్గం పార్టీ నిర్మాణం లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పార్టీ ఆఫీస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ముఖ్య…
మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న విబిఎన్ ఫౌండేషన్ సేవలు అవసర సమయంలో ఆదుకున్న దాసరి నినన్ సేవాభావం జనం న్యూస్ – జనవరి23- నాగార్జునసాగర్ టౌన్ – నందికొండ మున్సిపాలిటీ నాలుగవ వార్డుకు చెందిన పి. రమేష్ సతీమణి పి. రాజేశ్వరి ఇటీవల కిడ్నీ…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జ్ఞానానికి ఆదిదేవత అయిన ఆ చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి ఆశీస్సులతో మన కండ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో…
బిచ్కుంద జనవరి 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో నేడు రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ లక్ష్మణ్ పటేల్… జుక్కల్ జనవరి 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మదన్ హిప్పర్ గా గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాతీయ…
బిజెపి బూత్ ప్రెసిడెంట్ యోగేశ్వర్ గంగాపురే, జనం న్యూస్,జనవరి 23,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పీఎం దామరగిద్దలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలోని పిల్లలకు పుస్తకాలు,పెన్నులు, పెన్సిల్లను దామరగిద్ద పంచమహల్ గ్రామ బీజేపీ…