• June 28, 2025
  • 43 views
అమ్మ పేరుతో మొక్కలు నాటిన గొల్ల కోటి వెంకటరెడ్డి

జనం న్యూస్ జూన్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి లో శ్రీ సీతా సమేత కళ్యాణ్ రామ్ స్వామి ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మతో…

  • June 28, 2025
  • 59 views
తెలంగాణ ఉద్యమకారులు బహుజన నాయకులు కీర్తి శేషులు సాయి చందు విగ్రహావిష్కణకార్యక్రమాన్ని విజయ వంతం చేదం – అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మంచన పల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు,జాతియ అంబేద్కర్ అవార్డు గ్రహీత.

జనం న్యూస్ జూన్ 28 వికారాబాద్ జిల్లా రిపోర్టర్. తెలంగాణ మాలి దశ ఉద్యమకారులు, బహుజనా నాయకులు,కవి, రచయిత, గాయకుడు అంతర్జాతీయ స్థాయిలో మహనీయుల సిద్ధాంతాలను, తెలంగాణ ఆవశ్యకతను, ఉద్యమ సమయంలో అన్ని సామాజిక వర్గాలను చైతన్యం చేస్తూ, ఉద్యమంలోకి వచ్చేవిధంగా…

  • June 28, 2025
  • 29 views
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇన్చార్జి కమిషనర్ సుష్మా కి వినతిపత్రం

జనం న్యూస్ జూన్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల మండల కేంద్రంలోని రెండో వార్డు సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇన్చార్జి కమిషనర్ సుష్మ కి వినతి పత్రం అందించిన సిపిఎం పట్టణ…

  • June 28, 2025
  • 26 views
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

(జనం న్యూస్ చంటి జూన్ 28) సిద్దిపేట జిల్లా :దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విలేజ్ సెక్రటరీ విద్యాసాగర్. విజయ్ భాస్కర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

  • June 28, 2025
  • 24 views
బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా నాపై నమ్మకం ఉంచి నాకు రెండోసారి అవకాశం కల్పించిన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు రాష్ట్ర బీఎస్పీ చీఫ్ బంfcదల గౌతం కుమార్ బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ శ్రాజారాం రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల్ రాష్ట్ర అధికార ప్రతినిధిశ వందన…

  • June 28, 2025
  • 21 views
మెగా జాబ్ మేళా నిర్వహించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

నియోజకవర్గం లో చదువుకున్న యూవతకు చేయూతనివ్వడమే లక్ష్యం జనం న్యూస్, జూన్ 28, జగిత్యాల జిల్లా, కోరుట్ల: పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో కోరుట్ల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.…

  • June 28, 2025
  • 25 views
లైసెన్స్ ఉంటే ఎవరినైనా చంపేయవచ్చు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు యడ్లపాడు మండలంలోని శ్రీలక్ష్మి మెడికల్ షాపులో వైద్యం పేరుతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటంవాడుతున్నారు.ఇటీవల బాలిక నిండు ప్రాణం బలిగొన్న సంఘటన జరిగింది..…

  • June 28, 2025
  • 29 views
ఉచితనట్టల మందుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎడిఎ రమేష్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 28 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో జూన్ నెల 26/6/25 నుంచి 10/7/25 వరకు తర్లుపాడు మండలంలోని గొర్రెలు మరియు మేకలకి ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమంలో…

  • June 28, 2025
  • 23 views
ప్రజల తరఫున పోరాడతాం.. కూట‌మిని నిల‌దీస్తాం

చంద్రబాబు, పవ‌న్‌ల‌పై మాజీ ఎంపీపీ, స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ కడప వంశీధర్ రెడ్డి ఫైర్. గిద్దలూరు ప్రతినిధి, జూన్ 28 (జనం న్యూస్): గిద్దలూరు: కూట‌మి ప్ర‌భుత్వం చేసిన మోసాల‌పై ప్రజల తరఫున మేము పోరాడతామ‌ని మాజీ ఎంపీపీ…

  • June 28, 2025
  • 27 views
పదవతరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినికి సత్కారం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 28 తర్లుపాడు మండలం మీర్జెపేట గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించి పాఠశాల మొదటి ర్యాంక్ సాధించిన పెరికే మమత ను సేవ స్వచ్చంద…

Social Media Auto Publish Powered By : XYZScripts.com