సుజాత్నగర్: జనం న్యూస్ 05 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) సుజాత్నగర్ జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్లో ప్రముఖ సంఘసేవకుడు ఉబ్బనపల్లి కాశయ్య పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదర్శప్రాయమైన చర్య చేపట్టారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం లభించాలని ముందుచూపుతో…
జనంన్యూస్. 04.సిరికొండ. నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి సిరికొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ,మరియు ప్రత్యేక నిఘా చర్యలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.అలాగే, సెన్సిటివ్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 4 తర్లుపాడు మండల కేంద్రం లో గల పోలీస్ స్టేషన్లో బుధవారం దర్శి డి.ఎస్.పిబి. లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) కార్యక్రమం జరిగింది. ఈ తనిఖీలో పొదిలి సి.ఐ యం.…
జనం న్యూస్. తర్లుపాడు మండలం డిసెంబర్ 4 తర్లుపాడు మండలం లోని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంప్లెక్స్ రిసోర్స్ మానిటరింగ్ టీచర్లు సి ఆర్ ఎం టి లు తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్…
జనం న్యూస్ డిసెంబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి బగ్ అమీర్ శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం లో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ రావు కమిటీ సభ్యుల, ఆలయ ప్రధాన అర్చకులు రమణ శాస్త్రి…
జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 4/12/2025 గురువారం అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ ధ్వాసాంజనేయ స్వామి ఆలయంలో నాలుగో వార్షికోత్సవ వేడుకలు మరియు దత్త జయంతి వేడుకలు భక్తుల కోలాహలంతో అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో…
(జనం న్యూస్ 4 డిసెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం పరిధిలో సర్పంచ్ పదవి కోసం జరుగుతున్న రాజకీయ పోటీ రోజురోజుకూ ఖరీదైపోతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల నిజమైన పారితోషికం నెలకు పది వేల రూపాయలు కూడా…
జనం న్యూస్ 04 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇ ప్రభుత్యం అధికారికంగా జరుపుకోవాల్సిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోయింది ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు..…
పాపన్నపేట డిసెంబర్ డిసెంబర్03(జనంన్యూస్): నల్గొండ జిల్లా పద్మశాలి ముద్దు బిడ్డ పున్న కైలాస్ కు డీసీసీ అధ్యక్షపదవినీ అడ్డుకోవాలని చూస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఖబడ్దార్ అంటూ మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకల జయరాములు ఆయన్ను…
గుంటి భారతి సత్యనారాయణ (జనం న్యూస్ 4 డిసెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టి మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి పోటీ చేయునట్లు గుంటి భారతి సత్యనారాయణ, ప్రకటించారు.గ్రామ ప్రజలకు…