పొగాకు రైతుల కోసం రూ.3.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.…
క్రికెట్ పోటీలను ప్రారంభించిన మండల అధ్యక్షుడు
జనం న్యూస్ 28జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి అధ్యర్యం మరియు గ్రామాశాఖ అధ్యర్యంలో అయితుపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.ఈ…
అన్నయ్య కొంచెం ఈ మ్యాటర్ ప్రచురించండి ప్లీజ్
జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లోని ప్రతి విద్యా సంస్థలో డ్రగ్ అబ్యూస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు వ్యసనాల వల్ల…
ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా గంట్లశ్రీనుబాబు
జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక, ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్, ఇండియా ఏ హెడ్ జాతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా…
జగన్నాథ స్వామి తొలి రథయాత్రలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ).
జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు నగరపాలక సంస్థ విజయనగరంలో పెద్దవీధి మెయిన్ రోడ్ లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర లో ఉమ్మడి విజయనగరం…
టు టౌన్ ఎస్.ఐ మురళి పై జర్నలిస్టులు ఫిర్యాదు….-10 టీవీ స్టాఫ్ రిపోర్టర్ పై దౌర్జన్యంకి పాల్పడిన ఎస్.ఐ. మురళి….
ఫోన్ లాక్కొని అంతు చూస్తాను అంటూ బెదిరింపులు పాల్పడినట్లు కలెక్టర్,ఏ.ఎస్పీకి ఫిర్యాదు….-ఎస్పీ దృష్టికి తీసుకోని వెళ్లి తగిన చర్యలు తీసుకుంటాము అని ఏ.ఎస్పీ హామీ…. జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పూల్ బాగ్ అయ్యప్పనగర్…
మాజీ జెడ్పీటీసీ గండ్ర జ్యోతి ఆర్థిక సహాయం:
జనం న్యూస్ జూన్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం మేరకు మండలంలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికిళ్ల…
వైభవంగా ముగిసిన 8వ శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు.
నగరంలో ఊరేగింపుగా శ్రీ జగన్నాథ రథయాత్ర జనం న్యూస్ నిజామాబాద్ మండల ప్రతినిధి జూన్ 28:- ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని అదే విధంగా ప్రతి సంవత్సరం నిజామాబాద్ లోని ఇస్కాన్…
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
జనం న్యూస్ జూన్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. శుక్రవారం మోడల్ స్కూల్ హాస్టల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.హస్టల్లో…
అక్రమ దేశిదారు పట్టివేత
జనం న్యూస్ జూన్ 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి బస్ స్టాండ్ వద్ద ఏఎస్సై పోశేట్టి పోలీస్…