• December 5, 2025
  • 84 views
మద్నూర్ మండలంలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన – రౌతువార్ ఈశ్వరమ్మ నామినేషన్ దాఖలుమద్నూర్

డిసెంబర్ 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తమ శక్తి, ఐక్యత, ప్రజాధారాన్ని ఘనంగా చాటుకుంది. జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే అద్భుత నాయకత్వం, మార్గదర్శకత్వంతో బీఆర్ఎస్ తరపున…

  • December 5, 2025
  • 89 views
బర్దిపూర్ అప్పగారి జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్న మూవీ యాక్టర్ రియల్ స్టార్ ఆజాద్,,

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04-12-2025 తెలుగు తమిళ భోజ్పురి కన్నడ మలయాళం భాషలలో విలన్ గా సినిమా హీరోగా అనేక పాత్రలలో నటించారు మరియు సామాజిక సేవ ఆజాద్ ఫౌండేషన్ CEO గా సమాజ సేవ…

  • December 5, 2025
  • 81 views
రావుట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి , కోడిగేల రాజుకు ఆర్థిక సహాయం.

జనంన్యూస్. 05.సిరికొండ .నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని రావుట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోడిగేల రాజుకు. అతని స్నేహితులు సన్నిహితులు కలిసి ఎన్నికల ఖర్చు కోసం అక్షరాలా 92,000 రూపాయలు అందజేశారు అతి…

  • December 5, 2025
  • 79 views
నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం: సమీక్షా సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి అనిత

జనం న్యూస్‌ 05 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన విజయనగరం కలెక్టరేట్లో గురువారం జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు…

  • December 5, 2025
  • 78 views
మాజీ సీఎం జగన్‌కు మంత్రి సంధ్యారాణి ఘాటు ప్రశ్న: ‘వైసీపీ పాలనలో 66 మంది చనిపోయారు.. అప్పుడు మీరు ఏ గాడిదలను కాశారు

జనం న్యూస్‌ 05 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ఇటీవల కాలంలో ఏజెన్సీలోని వసతి గృహాల్లో విద్యార్థినుల మృతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమాధానం ఇచ్చారు. పాలకొండలో గురువారం ఆమె…

  • December 5, 2025
  • 75 views
అనుమానాస్పద మృతి: వసతి గృహంలో ఉరి వేసుకున్న విద్యార్థిని

జనం న్యూస్‌ 05 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు.…

  • December 5, 2025
  • 74 views
కిడ్నాప్ కేసులో 04 వ్యక్తులు అరెస్ట్ విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు

జనం న్యూస్‌ 05 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో తే.23.11.2025 దిన నమోదైన కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు రూరల్ సర్కిల్…

  • December 4, 2025
  • 88 views
ఏర్గట్లమండలంలో 63 నామినేషన్లు స్వీకరణ

మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ డిసెంబర్ 04:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రపరిదిలోని గ్రామ చాయతీలకునామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 13…

  • December 4, 2025
  • 88 views
సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జుక్కల్ డిసెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ నామినేషన్ ర్యాలీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ ఉత్సాహాభరితంగా సాగింది.._ఈ…

  • December 4, 2025
  • 83 views
బూత్ ల బలోపేతం కార్యక్రమం లో 3బూత్ లలో ప్రచారం

జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు 04.12.2025 వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ తానే లంక గ్రామంలో గల బూత్ నెంబర్ 3 ను వీక్…