• June 29, 2025
  • 30 views
కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నేనుంటా – ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

జనం న్యూస్- జూన్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగమ్మ గుండె శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకుని నాగార్జునసాగర్ టౌన్ కాంగ్రెస్ నాయకులను నాగమ్మ ఇంటికి పంపించి, వారి ద్వారా ఫోన్లో…

  • June 29, 2025
  • 34 views
దాబాలలో మద్యానికి అనుమతి లేదు; సిఐ జగడం నరేష్ బిచ్కుంద

జూన్ 28 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని దాబాలలో మద్యానికి అనుమతులు లేదని బిచ్కుంద సీఐ జగడం నరేష్ పేర్కొన్నారు. ఈరోజు బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో దాబా హోటల్ యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

  • June 29, 2025
  • 472 views
మానవత్వం చాటుకున్న యువకుడు అందుగుల నాగేష్

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకై తన సొంత స్థలని ఇచ్చిన యువకుడు జనం న్యూస్, జులై 29, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, వేములకుర్తి : గ్రామంలో ఈరోజు పలు అభివృద్ధి పనుల కొరకై వచ్చిన జువ్వడి కృష్ణారావు గ్రామంలో గల…

  • June 29, 2025
  • 30 views
జూలై 21న పటాన్ చేరు లో బోనాల పండుగ

జనం న్యూస్ జూన్ 29 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో జులై 21వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.…

  • June 29, 2025
  • 28 views
రాజకీయ ఠీవి మన తెలుగు బిడ్డ పి.వి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 29రిపోర్టర్ సలికినీడి నాగు మేదస్సు, జ్ఞానం, పరిపాలనా దక్షత, బహుభాషా కోవిదత్వంతో రాజకీయ రంగంలో తాను అలంకరించిన ప్రతి పదవికి ఠీవీ తెచ్చిన ఘనుడు మన తెలుగు బిడ్డ పివి అని చిలకలూరిపేట…

  • June 29, 2025
  • 143 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లను అందించడమే రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం – జువ్వాడి కృష్ణారావు జనం న్యూస్, జూన్ 29, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: మండలంలో గల వేములకుర్తి గ్రామంలో ఈ రోజు జువ్వడి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా…

  • June 29, 2025
  • 32 views
వేట కొడవలితో వృద్ధ దంపతులపై దాడి..వ్యక్తి అరెస్ట్‌

జనం న్యూస్ 29 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను హతమార్చి డబ్బు, బంగారాన్ని పట్టుకుపోదామని మాస్టర్‌ ప్లాన్‌ వేసి విఫలం చెందిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈనెల 26న పూల్‌ బాగ్‌లో నివాసం ఉంటున్న…

  • June 29, 2025
  • 26 views
కాసాల యువకుని హత్య కేసును ఛేదించిన హత్నూర పోలీసులు.

నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు. వివరాలు వెల్లడించిన. సీఐ నయీముద్దీన్. ఎస్సై శ్రీధర్ రెడ్డి. జనం న్యూస్. జూన్ 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. బ్లేడుతో గొంతు కోసి పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్…

  • June 29, 2025
  • 26 views
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్ మధుసూదన్ చారి

జనం న్యూస్ జూన్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన మామిడి త్రిశూల్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి…

  • June 28, 2025
  • 44 views
కోటబొమ్మాళిని పూర్వపు వైభవం తీసుకువస్తా మంత్రి అచ్చెన్నాయుడు

జనం న్యూస్ జూన్ 29 కోటబొమ్మాలి మనడలం : కోటబొమ్మాళిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పూర్వపువైభవం తీసుకువస్తానని రాష్ట్ర వ్యవసాయ, మత్యకార, పాడిపరిశ్రమ, పశుసంవర్ధకశాఖామంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన శనివారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంఖుస్థాపన,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com