• August 20, 2025
  • 33 views
ప్రమాదాల నియంత్రణకు ‘ఓవర్ స్పీడ్’ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా…

  • August 20, 2025
  • 38 views
ఉధృతంగా ప్రవహిస్తున్న మంచన్ పల్లి వాగు.

జనం న్యూస్ ఆగస్టు 20 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి వాగు మంగళవారం కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించింది. మంచన్ పల్లి నుండి పరిగి వెళ్లే వాహనదారులు అటు పరిగి నుంచి వచ్చిన వాహనదారులు…

  • August 20, 2025
  • 40 views
అదనపు బస్సు కొరకు మార్కాపురం డిపో డియం నరసింహులు కు వినతిపత్రం అందజేత

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20 తర్లుపాడు మండల కేంద్రం అయిన మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా కంభం, మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా తాడివారిపల్లి గ్రామం కు అలాగే కనిగిరి కి ఆధనంగా బస్సులు నడపాలని తర్లుపాడు జనసేన…

  • August 20, 2025
  • 41 views
వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు అనుమతి తప్పనిసరి.- ఎస్.ఐ మల్లికార్జున రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ నెల 27.08.2025 వ తేదీ న వినాయక చవితి పండుగ సదర్భంగా తమ గ్రామాల యందు వినాయక విగ్రహాలను పెట్టు కోవాలనుకున్న ఆయా గ్రామాల ప్రజలు,ఉత్సవ కమిటీ సభ్యులు తమ ఆదార్ కార్డు…

  • August 20, 2025
  • 42 views
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20 తర్లుపాడు మండల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెలుగు క్రాంతి కుమార్ మార్కాపురం లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మాల, శాలువాతో సత్కరించారు, తన…

  • August 20, 2025
  • 48 views
సంచార జాతుల కోసం బీజేపీ స్ఫూర్తి కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ సంచార జాతుల స్ఫూర్తి కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మహాలక్ష్మి రావు మాట్లాడుతూ…

  • August 19, 2025
  • 45 views
సంచార జాతుల కోసం బీజేపీ స్ఫూర్తి కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ సంచార జాతుల స్ఫూర్తి కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మహాలక్ష్మి రావు మాట్లాడుతూ…

  • August 19, 2025
  • 64 views
తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి నాయుడు పల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 19 చెన్నారెడ్డిపల్లి మరియు నాయుడు పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి బి జోష్ణ దేవి నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటలు భీమా పథకాన్ని ఆగస్టు…

  • August 19, 2025
  • 48 views
బుద్ధవనం తరహాలో ఉత్తరప్రదేశ్ లో నిర్మాణం

బుద్ధవనం సందర్శించిన ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రతినిధులు జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగానికి చెందిన ప్రతినిధులు మంగళవారం…

  • August 19, 2025
  • 55 views
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ శోభాయాత్ర విజయవంతం చేయండి

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం పాల్గొన్న రాష్ట్ర నేతలు దేవానంద్, రమేష్ నాయుడు, జయప్రకాష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా…