జనంన్యూస్. 28.సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పార్దిలోని, రాంచంద్ర పల్లి తండాలో మాలవత్ కౌసల్య w/o రెడ్డి, 3వ వార్డు మెంబర్ ,భూక్యా కవిత w/o రాములు 4వ వార్డు మెంబర్…
బహుజనుల రాజ్యాధికారానికి పూలే సిద్ధాంతమే మార్గం: బీఎస్పీ నాయకులు కురిమెల్ల శంకర్ జనం న్యూస్ 28నవంబర్ ( నియోజకవర్గ కొత్తగూడె నియోజకవర్గంలోని స్థానిక బీసీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా…
జనం న్యూస్ నవంబర్ 28 సంగారెడ్డి జిల్లా పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) అందజేయాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. త్వరలో జరిగే పదో…
జనం న్యూస్ నవంబర్ 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీ శ్రీ శ్రీ సర్వకామదంబ సమేత భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం కార్తీక మాసంలో భక్తులు వేసిన హుండీ ఆదాయం లెక్కింపును దేవస్థానం ధర్మకర్తల మండలి సమక్షంలో కార్యనిర్వహణ…
జనం న్యూస్ నవంబర్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, లో భక్తిశ్రద్ధల మధ్య హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి మహా పడిపూజ మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడినాయి.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…
జనం న్యూస్ 28 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పూల్ బాగ్లో ఉన్న వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద పంచరాత్రి మహోత్సవంలో భాగంగా గురువారం లక్ష పుష్పలతో స్వామి వారికి నామార్చన చేశారు. వ్యవస్థపక…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 28 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సి.ఎస్.ఆర్. వథకంలో భాగంగా విద్యార్థినులకు సైకిళ్ళును అందజేసే కార్యక్రమంకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా…
జనం న్యూస్ 28 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ రోజు విజయనగరం జిల్లాలో ఎస్ఎఫ్ఐ 33 వ జిల్లా మహాసభలు కాంప్లెక్స్ నుండి వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ నడిచింది. గురజాడ కళాభారతి నందు అతి భారీ…
జనం న్యూస్ 28 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో డిసెంబరు 5న విజయనగరంలో ఘంటసాల జయంత్యుత్సవాలు జరుగుతాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత డ్రమ్స్ శివమణిని ఆరోజు సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.…
జనం న్యూస్, నవంబర్ 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో బుధవారం రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బోనగిరి శ్రీనివాస్ ఇంటి ప్రక్కన ఉన్న రేకుల షెడ్డు క్రింద నిలిపిన ఎలక్ట్రిక్ స్కూటీ అకస్మికంగా…