• March 25, 2025
  • 24 views
గంజాయి నియంత్రణ పై పటిష్టమైన నిఘా ఉంచాలి

చట్టబద్దంగా మంచిగా పని చేసినప్పుడు తప్పక గుర్తింపు వస్తుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్,మార్చి 26,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్‌ అధికారులతో…

  • March 25, 2025
  • 33 views
సామాజిక సేవకు పురస్కారం

సేవా రత్న పురస్కారం అందుకున్న సత్యరాజ్ ఉపారప్ జనం న్యూస్ మార్చ్ 25 జిల్లా బ్యూరో ఇంచార్జి :రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ స్థాపించి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల వాసి సత్యరాజ్ ఉపారపు…

  • March 25, 2025
  • 26 views
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనం న్యూస్ మార్చ్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో :వాంకిడి మండలం మండలం ఖమన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ సుమారు ఎన్ ఆర్…

  • March 25, 2025
  • 25 views
అడ్వంట సిడ్స్ ద్వారా అధిక దిగుబడి

▪️ ధర్మారం ప్రాథమిక పాఠశాలకు బీరువా, కుర్చీలు, టేబులు, పెన్నులు,నోటుబుక్కులు పంపిణీ.. జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్ :జమ్మికుంట మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాల కు అడ్వాంట సీడ్స్ ఆర్గనైజర్ ఎల్లంకి…

  • March 25, 2025
  • 21 views
సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటానికి పాలాభిషేకం

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం బిచ్కుంద ను మున్సిపాలిటీగా ప్రకట చేసినందుకు బిచ్కుంద మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు…

  • March 25, 2025
  • 21 views
అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్.భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జనం న్యూస్ మార్చి 25 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మంజూరు…

  • March 25, 2025
  • 27 views
మంత్రి పదవి రేసులో రూరల్ ఎమ్మెల్యే..?

జనంన్యూస్. 25. నిజామాబాదు. సిరికొండ. అధిష్టానం నుంచి పిలుపు నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేరు అధిష్టానం ఆరా తీసినట్టు వినికిడి.ఉద్యమకారుడు. పేదలకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్. ఉమ్మడి…

  • March 25, 2025
  • 27 views
ఎమ్మెల్యేను సన్మానించిన కాంగ్రెస్ యువ నాయకులు

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందను మున్సిపాలిటీగా ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు…

  • March 25, 2025
  • 29 views
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి రెండు రోజుల జైలు శిక్ష

జనంన్యూస్.25 : నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి మరియు మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురు వ్యక్తులకు ఆర్మూర్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది అట్టి వ్యక్తుల పేర్లు…

  • March 25, 2025
  • 40 views
చత్తీస్గడ్ వలస కూలీలకు అస్వస్థత

ఉడికి ఉడకని చికెన్ తినడం వలనే 12మంది అస్వస్థకు లోనయ్యారు జనంన్యూస్ మార్చి 25 బట్టా శ్రీనివాసరావు :ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామంలో నూకల రవి అనే వ్యవసాయ రైతు దగ్గర ఉన్న 12 మంది వలస కూలీలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com