హైదరాబాద్ లో రూరల్ ఎమ్మెల్యే ను కలిసిన చీమన్ పల్లి గ్రామస్తులు..!
జనంన్యూస్. 19. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని చీమన్ పల్లి గ్రామానికి చెందిన సారంపల్లి ప్రసాద్ అనే వ్యక్తి గల్ఫ్ బైరాన్ దేశంలో ఎత్తైన భవనంలో క్లినింగ్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడి తీవ్ర గాయాల…
నందికొండలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ లో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఫోటోగ్రాఫర్లు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు…
రింగురోడ్డు కోసం రైతులతో సమావేశం
జనం న్యూస్,ఆగస్టు19,అచ్యుతాపురం:మండలం లోని అప్పన్నపాలెం జంక్షన్ నుంచి చోడపల్లి మీదగా అనకాపల్లి వెళ్లే మెయిన్ రోడ్డుకి రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు మరియు ఇళ్ల యజమానులతో చోడపల్లి సచివాలయంలో వుడా డిప్యూటీ డైరెక్టర్ చైతన్య, టౌన్ ప్లానింగ్ అధికారి…
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి జనం న్యూస్, ఆగస్టు 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే…
మహారాజుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్సిల్స్ పంపిణి
జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బాలవిహార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో నోట్ బుక్స్ మరియు పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ…
రాంబిల్లి పోలీస్ స్టేషన్లోజిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలు
రిసెప్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జనం న్యూస్,ఆగస్టు 19, రాంబిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా పరవాడ సబ్ డివిజన్ , రాంబిల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శించారు.ఈ సందర్భంగా…
స్త్రీలకు ఫ్రీ బస్సులు ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులు ఏఐటీయూసీ డిమాండ్
కూటమి ప్రభుత్వం ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం సంతోషకరమే కానీ తద్వారా ఉపాధి కోల్పోతున్న వేలాదిమంది ఆటో కార్మికుల సంఘం ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఎన్ శివ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిగ్రీలు…
పేకాట స్థావరాలపై పోలీసులు దాడి….
ఆరుగురు అరెస్ట్… జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేమ్రాజ్ కల్లాలి తండాలో గంగమ్మ టెంపుల్ లో మంగళవారం నాడు పేకాట ఆడుతున్న ఆరుగురుని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి…
సి. ఇ. ఐ.ఆర్ పోర్టల్ ట్రేస్ చేసి మొబైల్స్ అందజేసిన- ఎస్సై పడాల రాజేశ్వర్
జనం న్యూస్ ఆగస్టు 19 నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన పలువురు గతంలో మొబైల్స్ పోయిన విషయమై ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులు చేయగా సి. ఇ. ఐ. ఆర్ పోర్టల్ ధ్వారా పోయిన 5 మొబైల్స్ ను…
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాట్రేనికోనలో ఘనంగా నిర్వహించారు. లూయిస్ జాక్విన్ మాండ్ చిత్రపటానికి ఫోటోగ్రాఫర్స్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు…












