• November 27, 2025
  • 71 views
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, మార్కాపురం శాఖ వారు తర్లుపాడు హిందూ స్మశాన వాటికకు చేయూతను అందించారు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 27 తర్లుపాడు వాస్తవ్యులు, జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామాజిక కార్యకర్త అయినటువంటి కస్సెట్టి జగన్ బాబు మాట్లాడుతూ, నేను దీన స్థితిలో ఉన్న స్మశాన వాటికను దత్తత తీసుకొని తర్లుపాడు లోని ఆర్యవైశ్యులు…

  • November 27, 2025
  • 305 views
బాన్సువాడ అయ్యప్ప ఆలయం లో శ్రీ వల్లి దేవ సుబ్రమణ్య స్వామి కళ్యాణం

బాన్సువాడ. నవంబర్.26 (జనంన్యూస్) కీ. శేషలు తెలుకుంట చంద్ర కుమార్ గురుస్వామి కుమారులు అయిన తేలుకుంట శ్రీధర్ తేలుకుంట శ్రీనివాస్ స్వాములు రంగ రంగా వైభంగా కళ్యాణం నిర్వహించారు ఈ సారి శ్రీధర్ స్వామి 18 వ శబరిమల యాత్ర చేస్తున్నారు…

  • November 27, 2025
  • 68 views
మతి భ్రమించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి ….

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్,జనం న్యూస్ 27 బి.ఆర్.ఎస్ ఎస్సీ సెల్ జహీరాబాద్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ మరియు బి.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాకేష్…… మాజీ మంత్రి వర్యులు కే.టీ.ఆర్ మరియు హరీష్ రావు గార్ల గురించి…

  • November 27, 2025
  • 71 views
స్థానిక ఎన్నికల సందర్బంగా బి ఆర్ఎస్ నాయకులు – కార్యకర్తల సమావేశం

జుక్కల్ నవంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, మహ్మద్ నగర్, పిట్లం మండల లో బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాజీ హన్మంత్ షిండే మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ—“మన కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ–అభివృద్ధి…

  • November 27, 2025
  • 70 views
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన- రమేష్ జి

జనం న్యూస్- నవంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న 1000 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ కౌన్సిలర్…

  • November 27, 2025
  • 73 views
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి సమాచారహక్కు మానవహక్కు లా సమితి సభ్యులు

జనం న్యూస్- నవంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ సమాచారహక్కు మానవహక్కు లా సమితి సభ్యులు నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.సమాచారహక్కు మానవహక్కు లా సమితి…

  • November 27, 2025
  • 72 views
సహా ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కమల నెహ్రూ ఆసుపత్రి సిబ్బంది

జనం న్యూస్- నవంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి లో పేషంట్ కేర్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన తమ సహ ఉద్యోగి సతీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

  • November 27, 2025
  • 69 views
అర్హుడైన డబుల్ బెడ్ రూమ్ కు నోచుకోని స్థానిక విలేకరి..

జనంన్యూస్. 27 నిజామాబాదు.నిజామాబాదు రూరల్ నియోజకవర్గం. అన్ని ఉన్న అంగట్లో శని అన్నట్లు ఇస్తామని ఎంక్వయిరీ చేసి ఆశ పెట్టి నిండా నూతిలో ముంచిన నాయకులు.ధర్పల్లి మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ఇంజాపురం సురేందర్ వైఫ్…

  • November 27, 2025
  • 70 views
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన పోలీస్ కమిషనర్..

జనంన్యూస్. 27.నిజామాబాదు .రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో భాగంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ లను నేడు నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినోల గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ…

  • November 27, 2025
  • 100 views
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే మల్ రెడ్డి తోనే సాధ్యం: ఉక్కుల అశోక్.

జనం న్యూస్ ప్రతినిధిఆలంపల్లి దుర్గేష్ 9640204826 (చింతపల్లిగూడ, నవంబర్ 27):ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తోనే సాధ్యమవుతుందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని దళిత చైతన్య…