• June 18, 2025
  • 30 views
పేదలకు అండగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జనం న్యూస్ 19జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ఇచ్చి శంకుస్థాపన చేసిన ఏఎంసీ…

  • June 18, 2025
  • 39 views
సాగర్ లో వికసిత్ భారత్ మండల సంకల్ప సభ

జనం న్యూస్ – జూన్ 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో బుధవారం నాడు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పై అమృత్ కాల వికసిత భారత్…

  • June 18, 2025
  • 34 views
నాణ్యత లోపం, ఎవరిదీ ఈ పాపం .

మూడునెలలకే, ముక్కలైపోతున్న తారు రోడ్డు. జనం న్యూస్, జూన్ 18, కప్పాడు గ్రామం, ఝరాసంగం మండలం. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కప్పాడ్ గ్రామం మరియు రాయికోడ్, మండలం కప్పాడ్ మరియు రాయి కోడ్, ఈ రెండు గ్రామాల…

  • June 18, 2025
  • 24 views
అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఒక పండగలా జరుపుకోవాలి

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్18,అచ్యుతాపురం: ఎలమంచిలి జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ బత్తుల రాజశేఖర్ గారు.రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు యోగాంధ్ర కార్యక్రమం…

  • June 18, 2025
  • 26 views
తుమ్మ పాలలో పాడి రైతులకు 50% సప్పిడితో సమీకృత దాణా

జనం న్యూస్ జూన్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై పెల్లెట్ రూపం లొ సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం తుమ్మపాల గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పశువైద్యాధికారి…

  • June 18, 2025
  • 24 views
రైతన్న… మళ్ళీ మోసపోతే… గోస పడతారు

జనం న్యూస్ జూన్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మండల పిఏసియస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు…

  • June 18, 2025
  • 22 views
వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..!!

జనం న్యూస్ జూన్ 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వారం, పది రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం కేబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన బనకచర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామని వెల్లడి ఇందుకోసం 18, 19 తేదీల్లో…

  • June 18, 2025
  • 32 views
కొత్తగూడెంలో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగాలను నియమకాల ప్రక్రియ నిలిపివేయాలని కోరుతూ సింగరేణి డివైజిఎం పర్సనల్ కి వినతిపత్రం ఇచ్చిన కార్మిక సంఘాల బృందం

జనం న్యూస్ 18జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం కురిమెళ్ళ శంకర్ ) గత నాలుగు రోజులుగా కొత్తగూడెంలో సింగరేణి ఓసి లో ఉద్యోగాల పేరుతో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ సింగరేణి డివైజియం పర్సనల్…

  • June 18, 2025
  • 24 views
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఓబాయ పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడుమండలం. జూన్ 18 తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఓబాయి పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అన్నదాత సుఖీభవ పథకం గురించి రైతులకు వివరించారు కలుజువ్వలపాడు…

  • June 18, 2025
  • 25 views
షేక్ నన్నెవలి ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అన్నా

జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 18 మార్కాపురం పట్టణంలోని స్విమ్స్ హాస్పిటల్ నందు తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ నన్నెవలి ఈ నెల 11వ తేదీన జగనన్న పోరుబాట కార్యక్రమం సందర్భంగా ప్రమాదానికి గురికావడం తో హాస్పిటల్ లో చికిత్స…

Social Media Auto Publish Powered By : XYZScripts.com