ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల డ్రాఫ్ట్ జాబితా విడుదల
జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలు సిద్ధమయ్యాయని నడిగూడెం ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఈ జాబితాలను విడుదల చేశారు.…
అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్సై రవి
జూలూరుపాడు,సెప్టెంబర్06,జనం న్యూస్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీ గణేష్ మండపం వద్ద జూలూరుపాడు ఎస్సై రవి పూజ్యది కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ…
పురుగుమందు తాగి రైతు మృతి
జనం న్యూస్ సెప్టెంబర్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) మునగాల మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన రైతు మద్దనాల లింగయ్య ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. వెంటనే…
బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా వేదల సూర్య ప్రభ
జనం న్యూస్ సెప్టెంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగంలోనే కాకుండా వార్డు ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ కమిటీ, బూత్ కమిటీ, ఎన్నికల సమయంలో తనే అభ్యర్థి అనే విధంగా గృహిణిగా ఉంటూ నిత్యం పార్టీ…
ఏఎన్ఎంలకు పనిభారాన్ని తగ్గించాలి
జనం న్యూస్ సెప్టెంబర్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లకు పని భారాన్ని తగ్గించాలని ఎన్సీడీ ఆన్లైన్ సేవలను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శనివారం మండల పరిధిలోని రేపాల ప్రాథమిక…
ప్రతిభ పురస్కారాలు అందించిన స్వచ్ఛంద సేవా సంస్థలు
ది. 06.09.2025 శనివారం నాడు పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాపేవారిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలు ఐ.సుధ అధ్యక్షతన కమిడి నీలయ్య ఫౌండేషన్ వారు 2024-25 విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక…
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డిఎస్. నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 06 : గురుపూజోత్సవం సందర్భంగా ఐటీడీఏ భద్రాచలం గిరిజన భవన్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఏన్కూరు మండలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల…
బోధి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్:6 సెప్టెంబర్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటలోని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం క్విజ్ పోటీ, అంతాక్షరి కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతిని…
టిడిపి నాయకుడు, వర్తక కళాసి యూనియన్ నాయకుడు గేదెల సర్వేశ్వరరావును పరామర్శించిన ఎమ్మెల్యే హోబోనెల విజయచంద్ర
పార్వతీపురం జనం న్యూస్ (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం పట్టణం జగన్నాధ పురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వర్తక కళాసీ సంఘం నాయకులు గేదెల సర్వేశ్వరరావు ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు గాయమైంది. ఆయన బైపాస్ రోడ్డులో గల శ్రీ సౌజన్య…
మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినo పురస్కరించుకొని నిన్న మిలాన్ డే నవీన్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో ఈరోజు విద్యార్థుల విద్యార్థులు పాఠశాలలో గురుపూజ…