జనం న్యూస్ 17 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జూనియర్ వైద్యురాలు లావణ్య కుటుంబానికి సంతాపం తెలిపిన జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రాజీవ్ రెడ్డి జోగులాంబ గద్వాల…
జనం న్యూస్ జనవరి 17 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ ముత్తారం మండలకేంద్రానికి చెందిన పుట్టల విష్ణువర్ధన్ స్తంభంపల్లి పి పి గ్రామానికి చెందిన పసుల రామ్ అనే ఇద్దరు క్రీడాకారులు గత నెల 26నుండి 28 తేదీలలో ఖమ్మం జిల్లాలోని…
జనం న్యూస్ డిసెంబర్(17) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం నల్లగొండ నుండి కారులో పాఠశాలలు ప్రారంభ కావడంతో ఉపాధ్యాయులు వస్తుండగా కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందినది. మిగతా…
జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నిన్న కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్తో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో చికెన్, మటన్ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోయాయి.కాగా…
విజేతలకు బహుమతుల ప్రధానం జనం న్యూస్, జనవరి 17,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కడపాలెంలో కనుమ పండుగ సందర్బంగా డాక్టర్ మేరుగు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన డాన్స్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.క్లాసికల్,జానపద నృత్యాలు, సినిమా మరియు…
జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలోని గుర్ల, గరివిడి, రాజాం మరియు రేగిడి ఆముదాలవలస పోలీసు స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 16న సందర్శించి, పోలీసు స్టేషను ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం…
జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాముని సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదల తుహిన్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పూర్ణకుంభంతో స్వాగతం…
జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81…
జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. జన్మనిచ్చిన ఊరుకు ఏదో చేయాలి అనే సంకల్పంతో తన స్వగ్రామం న్యావనంది గ్రామానికి చెందిన ఎన్నారై దేవి రెడ్డి నాగేష్ గ్రామానికి ఫ్రీజర్ బహూకరించడం జరిగింది. నాగేష్ నాయనమ్మ దేవి రెడ్డి సత్తవ్వ. మరణించగా శవపేటిక వేరే…
బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన బండయప్ప మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప గారిపై 14-01-2026 నాడు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర…