తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 28 ఫిబ్రవరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశానికి చెందిన రాజస్థాన్ గుజరాత్ అస్సాం బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తెలంగాణ రాష్ట్రంలో నకిలీ నాణ్యతలేని వస్తువులు విక్రయిస్తూ…
జనం న్యూస్: ఫిబ్రవరి 28 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలో స్త్రీ, శిశు సంక్షేమ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి హాజరైనారు ఊట్కూరు గ్రామంలో…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ రైతు వేదికలో నూతనంగా గెలిచినటువంటి గ్రామ వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు 24 ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి 28 వరకు…
జుక్కల్ ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం 10 గంటలకు గ్రామసభను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ సునంద విజయ్(…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం లోని సోమక్కపేట పాఠశాలలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడిలో కరెంట్ కోరత ఉంది అని కరెంట్ డి డి తీసి లైన్ మెన్ శ్రీకాంత్ కు జోగంపల్లి గ్రామ…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలోభాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహాణ బాధ్యత లను…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్ , పరకాల డివిజినల్ పంచాయతీ అధికారి రవిబాబు మండలములోని ప్రగతి సింగారం రైతు వేదికలో కొత్తగా ఏన్నుకోబడిన వార్డు మెంబర్…
పెద్ద యాచవరంలో విద్యుత్ శాఖపై తీవ్ర ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో , ఫిబ్రవరి 28(జనం న్యూస్): మార్కాపురం జిల్లా,మార్కాపురం రూరల్ పరిధిలోని పెద్ద యాచవరం గ్రామంలో విద్యుత్ శాఖ చుట్టూ అవినీతి రాజకీయాలు కోకొల్లలుగా మారినట్లు గ్రామస్థుల ఆరోపణలు సంచలనం…
జుక్కల్ ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం పెద్ద ఏడ్ది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం…