జుక్కల్ ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం పెద్ద ఏడ్ది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం…
దర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలి : సూది కొండ విజ్ఞప్తి జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఒకనాడు ఎంతో వైభవంగా కలకల్లాడిన దర్జీ టైలరింగ్ వృత్తి నేడు రెడీమేడ్ వ్యాపారాల తాకిడి వలన దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితులలో…
ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన, జనం న్యూస్,ఫిబ్రవరి 28,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ సివి రామన్, చిత్రపటానికి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నేడు స్థానిక ప్రశాంతి నికేతన్ ఎం.వీ.వి ఎస్ మూర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .స్కూల్ కరెస్పాండంట్ దొడ్డి వరాహ…
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 28 వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 28న శనివారం కావడంతో శ్రీరంగాపురం మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఘనంగా శేష వాహన సేవను నిర్వహించడం జరిగింది. ఇట్టి సేవకు భక్తులు అధికంగా పాల్గొనడం జరిగింది…
రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం జనం న్యూస్- ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్- నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో కౌసర్ మసీదులో రంజాన్ పర్వదిన పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ దాసి స్వాతి శ్రావణ్ కుమార్. అనంతరం…
జనం న్యూస్ మునగాల ఫిబ్రవరి 27 – కందిబండ హరీష్: అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మునగాల పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు స్టేజి వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్…
(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 27) దౌల్తాబాద్ ఫిబ్రవరి 27: కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడి భార్య చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం ఈ…
ఉన్నతాధికారుల బందోబస్తు పరిశీలన జనం న్యూస్,ఫిబ్రవరి 27,అచ్యుతాపురం: రాంబిల్లి మండలంలోని బ్లూ జెట్ కంపెనీ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహించనున్న గ్రౌండ్ బ్రేకింగ్ కార్యక్రమం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు.ఈ…