గొండ్వాన ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 20మార్చి. కొమురం భీమ్ జిల్లా. స్టాఫ్ రీపోటర్. కె ఏలియా. ఆసిఫాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనీ పాండి కూపర్ లింగో ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క గురువారం ప్రత్యేక పూజలు…
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాజుల చౌరస్తా నుండి గణేష్ మందిర్ వరకు సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS…
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్
జనం న్యూస్ 20 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఒగ్గు మల్లయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడు…
రండి ప్రభుత్వ డిగ్రీ కాళశాలలో చేరండి
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద డిగ్రీ అధ్యాపకుల విస్తృత ప్రచారం….. బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ప్రిన్సిపల్ కె…
కొప్పుల హరీశ్వర్ రెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం.
జనం న్యూస్ మార్చ్ 20 వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ గ్రామానికి చెందిన సుంకరి శ్రీలక్ష్మికి కామినేని మెడికల్ కళాశాల యందు ఉచిత ఎం బీ బీ ఎస్ సీటు సాధించారు. వారికి ట్యూషన్ ఫీజు నిమిత్తము కొరకై యాభై…
తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న హోంగార్డ్స్ ను స్వరాష్ట్రానికి తీసుకురావాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు TD జనార్ధన్ ను కలిసిన AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని త్వరలో AIYF నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తెలంగాణలో హోంగార్డ్ ఉద్యోగం…
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
జనం న్యూస్ విజయవాడ ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంస్థ అధ్యక్షుడు ముక్తర్ అలీ పాల్గొనగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ వారిని…
పెనాల్టీ విధానం రద్దు చేయండి
జనం న్యూస్, మార్చి 21 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కరోజు పనికి రాకపోతే కార్మికుడు పనిచేసిన వేతనం నుండి రికవరీ విధానం రద్దు చేయాలి అని ఆర్జీ-3 సివిల్ కాంట్రాక్టర్స్ జిఎం సివిల్ డైరెక్టర్ ఆపరేషన్…
రూరల్ ఎమ్మెల్యేకు పలు గ్రామ సమస్యలు వివరించిన యువజన నాయకుడు..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాల సమస్యలు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కీ . కాంగ్రెస్ యువజన నాయకులు ఉమ్మాజి నరేష్…
బాధిత కుటుంబానికి అండగా .యువకులు,పెద్దలు
జనం న్యూస్, మార్చి 21 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండలం లోని పలుగు గడ్డ గ్రామానికి చెందిన లింగాల అజయ్ కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నా విషయం తెలిసిందే కాగా అదే గ్రామానికి…