• December 11, 2025
  • 116 views
మానవత్వం చాటుకున్న ఏ.ఆర్. డీఎస్పీ కోటిరెడ్డి: ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు

జనం న్యూస్‌ 11 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వద్ద సెల్ఫ్ ఏక్సిడెంట్ కు గురై, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని విజయనగరం ఆర్మ్డ్ రిజర్వులో డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి డిసెంబరు…

  • December 11, 2025
  • 114 views
చిన్న పత్రికల సంపాదకుల ఆవేదన: ప్రభుత్వం ఆదుకోవాలి, అక్రిడిటేషన్ నిబంధనలు సడలించాలి

జనం న్యూస్‌ 11 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని, అక్రిడిటేషన్ నిబంధనలను సడలించాలని విజయనగరం జిల్లాలోని చిన్న పత్రికల సంపాదకులు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. పల్లెపల్లెకూ వార్తను మోసుకెళ్లి, స్థానిక సమస్యలకు…

  • December 11, 2025
  • 105 views
ట్రాక్టర్పై నుంచి జారిపడి యువకుడి మృతి

జనం న్యూస్‌ 11 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మెంటాడ (M) గుర్ల సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గజపతినగరం నుంచి కోటపర్తివలసకు సిమెంట్ ఇటుకలు ట్రాక్టర్ పై తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు…

  • December 11, 2025
  • 107 views
విజయనగరం కలెక్టర్ రామసుందర్ రెడ్డికి 3వ ర్యాంక్: మంత్రి సంధ్యారాణి పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం!

జనం న్యూస్‌ 11 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం కలెక్టర్ రామసుందర్ రెడ్డి పనితీరుకు సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 3వ ర్యాంక్ ఇచ్చారు. ఆయన వద్దకు వచ్చిన సమస్యలలో 791 క్లియర్ చేశారు. వాటిలో ఒక్కోదానికి…

  • December 11, 2025
  • 106 views
అన్నమయ్య జిల్లా రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రికి పోతుగుంట విజ్ఞప్తి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర…

  • December 11, 2025
  • 107 views
బ్యాట్ గుర్తుకు మన ఓటు వేద్దాం గ్రామ సర్పంచ్ బోయిని రాజును గెలిపిద్దాం

 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 11 డిసెంబర్      సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయిని రాజు బ్యాట్ గుర్తుకు మద్దతుగాకాంగ్రెస్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేశారు గ్రామ ప్రజల…

  • December 11, 2025
  • 98 views
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల గ్రామాలకు అభివృద్ధి జరగదు.

జనం న్యూస్ 11 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపుర్ తాలుకా అయిజ మండలం ఉప్పల్ గ్రామం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే…

  • December 10, 2025
  • 122 views
ఏకగ్రీవ నాయకత్వాన్ని అభినందించినఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

జనం న్యూస్, డిసెంబర్ 10 : వేల్పూరు మండలం: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దోంచందా గ్రామ సర్పంచ్ గాపెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులుగా మద్దెల రాజేందర్, వెంకయ్యగారి శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి రవి, గద్దె గంగారాం, ప్యాట లక్ష్మి,…

  • December 10, 2025
  • 126 views
పొన్నాడ, పితాని ,ఆధ్వర్యంలో వైకాపా నిరసన ర్యాలీ

జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి 60,000 సంతకాలు ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు* *మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసి…

  • December 10, 2025
  • 110 views
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యే…

జుక్కల్ డిసెంబర్ 10 జనం న్యూస్_కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులందరూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు పొందారు..__ఎమ్మెల్యే వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు..…