జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన సిద్దిపేట టౌన్ కు చెందిన లింగవ్వ, ర్యాకం మహేష్, దబ్బేట భగవాన్,బహుజన లెఫ్ట్ పార్టీ-లోకి ఆహ్వానించినట్లు గా బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా…
అందె రోడ్ల సమస్యల గురించి గజ్వెల్ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ని కలిసిన జేఏసీ నాయకులు. జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల అందే గ్రామానికి చెందిన జేఏసీ నాయకులు…
జనం న్యూస్ 05నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా బీసీ నాయకులు మండల తహసిల్దార్ కు వినతి పత్రం…
బిచ్కుంద, నవంబర్ 4:–( జనం న్యూస్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు మున్సిపల్ కమిషనర్ షేక్ హయూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ ను సెంట్రల్ లైటింగ్…
జనం న్యూస్ 05నవంబర్ పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుల డిమాండ్ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక.మల్లారెడ్డిఆధ్వర్యంలో ఈరోజు రైతులు పడుతున్న కష్టాలను చూడలేక కల్లాల బాట పట్టిన పెగడపల్లి…
జనం న్యూస్ నవంబర్04 సంగారెడ్డి జిల్లా: తక్కువ ఖర్చుతో యాత్రికులు పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు ఆర్టీసీ కల్పించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి తెలిపారు. ఇవాళ రామచంద్ర పురంలోని ఆయన స్వగృహంలో ఆర్టీసీ హెచ్ సీయూ డిపో…
జుక్కల్ నవంబర్ 4 :-(జనం న్యూస్) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న నియోజకవర్గ పర్యటన ముగించుకున్న అనంతరం తన అనుచరులతో కలిసి మన్మథ్ స్వామి దర్శనానికి కపిల్ దార్ కు బయలుదేరారు..భక్తులతో కలిసి కపిల్ దార్ కు పాదయాత్రగా…
మోహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్డు వేస్తా అస్తవ్యస్తంగా ఉంది దానికి ప్రధాన కారణాలు ప్రజలకు ఉచిత పథకాలు అంటూ…
పాపన్నపేట. నవంబర్. 04 (జనంన్యూస్) మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం ఆయన ఎల్లాపూర్ వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ…రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం…
మెదక్,నవంబర్04: (జనంన్యూస్) మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల తహసీల్దార్ మాలతి ని మంగళవారం రోజు చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా ఆమె కార్యాలయంలో కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చిన్నశంకరం పేట మండల అధ్యక్షులు…