జనం న్యూస్ నవంబర్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురంభీం జిల్లా వాంకిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో కమన గ్రామానికి చెందిన లోబడే విమల భర్త పెంటు వీరితో కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి వివాదంలో…
జనం న్యూస్, నవంబర్ 05,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో గల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఫణి గిరి ప్రదక్షిణను యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ప్రగడ నాగేశ్వరరావు…
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సిపిఐ పార్టీ విరాళాల సేకరణ కు కార్యకర్తలు సిద్ధం కావాలి.కేంద్రం బీజేపీ ప్రభుత్వ పాలన సామాన్య ప్రజలను మతాల పేరిట ఇబ్బందులకు…
జనం న్యూస్ నవంబర్ 05 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందోహంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి…
నూతన అధ్యక్షునిగా పరకాల విష్ణువర్ధన్ రెడ్డి (జనం న్యూస్ చంటి నవంబర్ 4) సిద్దిపేట పట్టణం, ఆదర్శనగర్ : ఆదర్శనగర్ స్నేహం అసోసియేషన్ వార్షిక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. సభ్యుల సమక్షంలో…
జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మున్సిపల్ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్ ప్రతినిధులు అశోక్, లింగరాజు డిమాండ్ చేశారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం…
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మనం ఇకపై మన బహుజన రాజ్యం, మన అభివృద్ధి కోసం వేసుకోవాలి ఓటు ధరూరు మండలం, గుడెం దొడ్డి గ్రామంలో భీమ్…
జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మున్సిపల్ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్ ప్రతినిధులు అశోక్, లింగరాజు డిమాండ్ చేశారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం…
జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లా పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఏ కూటమి నాయకులు సోమవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం సమీపంలో ధర్నా నిర్వహించారు.…
జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్టీ మూడో సెమిస్టర్ పరీక్షలు…