ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన తెలంగాణ బడ్జెట్..!
జనంన్యూస్.19. నిజామాబాదు. సిరికొండ. వ్యవసాయ రంగం పట్ల సవతితల్లి ప్రేమ వైద్యంపైనిధులకోత వ్యవసాయకూలీలపై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే- సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ తీవ్రవిమర్శ. ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించినందని, వ్యవసాయ రంగం పట్ల సవతితల్లి…
శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థాన హుండీ లెక్కింపు
జనం న్యూస్ మార్చ్ 19 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థానం లెక్కింపు కార్యక్రమం బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి , ఆలయ ఈవో నిర్వహించారు.103 రోజులలో భక్తుల నుండి…
నందలూరుమండల కార్యదర్షులకు రివ్యూ మీటింగ్ నిర్వహించిన డి.పి.ఓ మస్తాన్ వల్లి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరికీ, అన్నమయ్య జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి ఆధ్వర్యంలో ఇంటిపన్నుల వసూళ్లు, SWPC ల నిర్వహణ, వేసవికాలం త్రాగునీటి సమస్యలపైన రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగినది. త్రాగునీటి…
పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం ***పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించిన మండల విద్యాధికారి శ్రీ .విఠల్
జనం న్యూస్ మార్చ్ 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో ఎల్లుండి నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది . మండలంలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత…
డి ఎల్ పి ఓ సత్యనారాయణ రెడ్డికి సన్మానం చేసిన పంచాయతీ సెక్రెటరీ
బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ డిఎల్పిఓగా సత్యనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విచ్చేసినందుకు గ్రామపంచాయతీ తరపున సన్మానించడం జరిగింది..…
తొర్తి ఉన్నతపాఠశాలలో వీడ్కోల కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని తొర్తి గ్రామంలోమంగళవారంరోజునా వీడ్కోల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులదాసెందర్ మాట్లాడుతూ విద్యార్థలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, మిమ్ములను కన్న తల్లిదండ్రులకు మరియు పాఠశాలకుమంచి పేరు తీసుకరావాలని అన్నారు.…
రాజీవ్ యువ వికాసం పథకం.. నిరుద్యోగ యువతకు ఒక గొప్ప వరం
వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. నిరుద్యోగ యువతకు ఒక్క వరంగా..రాజీవ్ యువ వికాసం పథకం క్రింద కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు…
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీసు నందు ముఖ్య నాయకుల సమావేశం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ముఖ్యఅతిథిగా పెద్దలు రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు హాజరై ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పట్టణము మరియు మూడు మండలాలు పార్టీ బలోపేతం పై పలు సూచనలు…
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘనవిజయాలు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు రాజీవ్ యువ వికాసం బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ…
సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్”
విధుల్లో నిర్లక్ష్యం వద్దు…అందరం సమన్వయంతో కలిసి పని చేద్దాం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్,మార్చి 20, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈ రోజు రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…