• December 10, 2025
  • 144 views
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమావళి అవగాహన

మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సత్తయ్య జనం న్యూస్,డిసెంబర్ 10,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు…

  • December 10, 2025
  • 283 views
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమావళి అవగాహన

మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సత్తయ్య జనం న్యూస్,డిసెంబర్ 10,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు…

  • December 10, 2025
  • 215 views
స్కూల్ ఆటో బోల్తా పడి టెన్త్ విద్యార్థి మృతి..

జుక్కల్ డిసెంబర్ 10 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జూకల్ మండల కేంద్ర స్కూల్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు విద్యార్థులను స్కూల్ కు తీసుకు వెళుతున్న ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో…

  • December 10, 2025
  • 116 views
ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అవుతున్న ప్రజలు, అయిజ–గట్టు ప్రధాన రహదారి ప్రమాదాల మార్గమైంది

జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అయిజ:భారతీయ జనతా పార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, నాయకులు మరియు ప్రజలతో కలిసి, ప్రమాదకరంగా మారిన అయిజ–గట్టు…

  • December 10, 2025
  • 107 views
కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బిఆర్ఎస్ కార్యకర్త మృతి

జనం డిసెంబర్(10) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య పై కర్రలు,రాళ్లతో దాడి చేయడంతో మృతి చెందినాడు.

  • December 10, 2025
  • 119 views
రెండవసారి కూడా సిపిఐ ఏకగ్రీవంఅయినా గ్రామపంచాయతీ 2 ఇంక్లైన్,నిరంతరం ప్రజల సేవలో సిపిఐ నాయకులు

జనం న్యూస్ 10డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం) శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్. కె సాబీర్ పాష, లకు పంచాయతి ప్రజలకుకృతజ్ఞతలు తెలిపిన సిపిఐ పార్టీ శ్రేణులుసుజాతనగర్ మండల పరిధిలోగల 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ప్రప్రదంగా ఏర్పడినప్పుడు భారత కమ్యూనిస్టు…

  • December 10, 2025
  • 117 views
మర్డర్ కేసులో ఐదు మంది నిందితులకు జీవితకాల కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొకరికి 5000/- రూపాయాల జరిమాన

జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేసు నమోదు నుంచి తీర్పు వరకు… పోలీసుల కట్టుదిట్టమైన ఫాలోఅప్ ఫలితo ఈ కఠిన శిక్షలు నిందితులకు శిక్ష పడేందుకు కృషి…

  • December 10, 2025
  • 113 views
మరో గర్వించదగ్గ విషయం

జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మన భారత పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీ.కే. అరుణ తాజాగా ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లో సభ్యురాలిగా నియమితులయ్యారు…

  • December 10, 2025
  • 118 views
మొండి బకాయిల వసూళ్లకు రోడ్డెక్కిన డిసిసిబి

జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కొంతమంది రైతులు తాము రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో డిసిసిబి సిబ్బంది వసూళ్లకు రోడ్డెక్కారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్లకార్డులు చేత…

  • December 10, 2025
  • 115 views
హక్కులు లేని మనిషి బానిసతో సమానం : శానం రవికుమార్

జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రతి మనిషి స్వతంత్రంగా, జీవించేందుకు మానవ హక్కులే బలమైన ఆధారమని బి &జి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సౌత్…