• December 9, 2025
  • 124 views
రామారెడ్డి సర్పంచ్ అభ్యర్థి బండి ప్రవీణ్ కు మద్దతుగా

రాష్ట్ర మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు గంప చంద్రమోహన్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జనం న్యూస్ డిసెంబర్ 9( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) గంప చంద్రమోహన్, సహచరులు అదేవిధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు పటేల్,…

  • December 9, 2025
  • 133 views
ఆర్టిజన్ కుటుంబానికి కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ ఆర్థిక సాయం

జనం న్యూస్ డిసెంబర్ 9 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన, ఎంబరి గౌరయ్య, అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతని కుమారుడు ఏంబరి రామచంద్రం, విద్యుత్తు ఆర్టిజన్గా ఇసాయిపేటలో విధులు నిర్వహిస్తున్నాడు.…

  • December 8, 2025
  • 119 views
పద్యం చిరస్మరణీయం

జనం న్యూస్: డిసెంబర్ 8 సోమవారం; సిద్దిపేట నియోకికవర్గ ఇన్చార్జి వై రమేష్ ; పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని అవధాని తిరుకోవళ్ళరూర్ శ్రీహ్ష అన్నారు. ధారణతో కూడిన అవధానం తెలుగు సాహిత్యంలోనే ఉందన్నారు. సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల…

  • December 8, 2025
  • 274 views
పంచాయతీ ఎన్నికల వేళ ప్లాగ్ మార్చ్

జనంన్యూస్ డిసెంబర్ 08 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలంలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ బీడీఎల్ భానూర్ సీఐ విజయ్ కృష్ణ సమక్షంలో పోలీసులు నందిగామ గ్రామంలో…

  • December 8, 2025
  • 116 views
బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ బలపరిచిన వార్డు సభ్యులు కొత్తగూడెం 08 డిసెంబర్ ( జనం న్యూస్ ) స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయకాలనీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన…

  • December 8, 2025
  • 116 views
యాదవ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పలుమార్ అంజయ్య యాదవ్

జనం న్యూస్ 09డిసెంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామానికి చెందిన పలుమారు అంజయ్య యాదవ్ ను యాదవ చైతన్య వేదిక ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి…

  • December 8, 2025
  • 108 views
కొత్తగూడెం రిపోర్టర్ ఆర్.సి. కొప్పుల రమేష్ మరణం

భద్రాద్రి కొత్తగూడెం 08 డిసెంబర్( జనం న్యూస్) కొత్తగూడెం పట్టణానికి చెందిన తెలంగాణ పత్రిక రిపోర్టర్ ఆర్.సి. కొప్పుల రమేష్ అనారోగ్యంతో మృతిచెందిన ఘటన స్థానిక మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి బహుజన్ సమాజ్ పార్టీ…

  • December 8, 2025
  • 118 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన కొమురయ్య

జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామానికి చెందిన బిసి మంగలి గిద్దమారి రాము సురేష్ తండ్రి గిద్దమారి సమ్మయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్…

  • December 8, 2025
  • 116 views
బుద్ధవనం సందర్శించిన దక్షిణాసియా దేశాల రాయబారులు

బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది-దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు జనం న్యూస్- డిసెంబర్,8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం వారసత్వ థీమ్ పార్క్ తమను ఎంతో ఆకట్టుకుందని దక్షిణాసియా దేశాల రాయబారులు అన్నారు.తెలంగాణ…

  • December 8, 2025
  • 111 views
బ్యాట్ జోరు ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్ ( వకీల్)

జనం న్యూస్ డిసెంబర్ 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం లోని కోతుల నడుమ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తు విపరీతమైన ఊపద్దుకుంది సర్పంచ్ అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్ న్యాయవాది గ్రామంలో విస్తృతంగా చేపట్టిన…