జనం న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో మంగళవారం నాడు తుంగతుర్తి మాలంగి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా విజయ్ దివాస్ నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
జుక్కల్ డిసెంబర్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో…
జనం న్యూస్ 09 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా కలెక్టర్ ముస్తాబు కార్యక్రమానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కితాబు పలికారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు,…
జనం న్యూస్ 09 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ డిసెంబరు 8,…
జనం న్యూస్ 09 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఒక్క డీ ఎస్ సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఐదు సంవత్సరాల పాలనపై గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి గారూ!ఉపాధ్యాయులు లేక బోధన స్థంభించిన పాఠశాలలు మీకే గుర్తు…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 09 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2025 నం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన బొండపల్లి…
జనం న్యూస్ డిసెంబర్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి లో మండల రెవెన్యూ కార్యాలయాలు,కోర్టు భవనాలు యుధ్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్…
జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద స్థానిక ఎన్నికల సందర్భంగా నాకా బంది నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో డి సి పి అంకిత్…
.జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద స్థానిక ఎన్నికల సందర్భంగా నాకా బంది నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో డి సి పి అంకిత్…
జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పరకాల ఏసిపి సి సతీష్ బాబు అన్నారు. మండలంలోని ఏంజెపి బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు…