విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 15 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫోరం మరియు ఎపి ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 15 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం కంటోన్మెంట్ లోగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు నవంబరు 14న ఘనం నిర్వహించగా,…
జనం న్యూస్ నవంబర్ 15 అమలాపురం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన సందర్భంగా అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ…
(జనం న్యూస్ నవంబర్ 15 ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల వ్యాప్తంగా వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత ప్రారంభమైంది. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో జలుబు, దగ్గు తదితర సమస్యలతో అనారోగ్యం బారిన…
జనం న్యూస్ నవంబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం నియోజవర్గం ఐ పోలవరం మండలం కెశనకూరు తిల్లకుప్ప గ్రామాలలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పైన ఉదాహరించిన 2 గ్రామాలు లో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం 58 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14 నుండి 20వ తేదీ వరకు నిర్వ హిస్తున్నట్లు గ్రంథా లయశాఖ అధికారి రవిశంకర్ రాజు తెలిపారు 14వ తేదీ…
జనం న్యూస్ నవంబర్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విశాఖపట్నంలో జరుగుతున్న CII పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025 కార్యక్రమాలలో భాగంగా బుధవారం నగరానికి చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి సీ.పీ రాధాకృష్ణన్ కి విశాఖ ఐఎన్ఎస్ డేగాలో…
బిచ్కుంద నవంబర్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండె నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా బిచ్కుంద ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మండల…
నేటి బాలలే రేపటి పౌరులు భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతి కొత్తగూడెం నవంబర్14( జనం న్యూస్ ): భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతి ఎస్ ఆర్ కె టి స్కూల్ మేదరబస్తి లో నవంబర్ 14…
జనం న్యూస్ , నవంబర్ 14( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి) ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన “చైతన్యం – డ్రగ్స్పై యుద్ధం” ప్రచారం శుక్ర వారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొని,…