అకాలవర్షాలతో రైతులు ఆగమాగం. CPM జిల్లా కార్యదర్శి K. నర్సమ్మ జనం న్యూస్ అక్టోబర్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి అకాలవర్షాలతో రైతన్నలు ఆగమాగం అయ్యారని CPM మెదక్ జిల్లా కార్యదర్శి K. నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం…
జనం న్యూస్, తేదీ. 1-10-2025, హయత్ నగర్ ఈ రోజు భూసేకరణ అథారిటీ నుంచి నోటీసులు వచ్చిన రైతులు దాదాపు 100 మందికి పైగా మేడిపల్లి, నాన్నకేనగర్, తాటిపర్తి, కురమిద్ద, రెండు తండల నుంచి హైదరాబాద్ నాంపల్లి భూసేకరణ అథారిటీ వద్దకు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 2 విజయానికి చేరుక దుర్గామాత ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని తెలంగాణ బతుకమ్మ పండుగను మరియు దసరా పండుగను ప్రేమానురాగాలను పంచుకుంటూ పగలు ప్రతికారాలు మరిచిపోయి మనమంతా ఒకటే…
జనం న్యూస్, కోహెడ మండలం,అక్టోబర్ 01, సిద్దిపేట జిల్లా,కోహెడ మండలం, బస్వాపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా పదవ రోజు రావి చెట్టు దుర్గామాత, శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. బస్వపూర్ లో…
బతుకమ్మ పాపన్నపేట. సెప్టెంబర్.30(జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్న పేటతో పాటు వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు రకరకాల పూలను పేర్చి బతుకమ్మగా తీర్చిదిద్ది గ్రామ కుడల్ల వద్ద ఉంచి బతుకమ్మ పాటలతో లయబద్ధంగా…
సెప్టెంబర్30(జనంన్యూస్) అమ్మల గన్నా అమ్మ మూడుపూటల మూలపుటమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదవ రోజైనమంగళవారం అష్టమిని పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని దేవి మహా గౌరీ (ఎరుపు రంగు పట్టు వస్త్రాలతో) శ్రీ దుర్గా…
.జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని* బుధవారం రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు ఎం.పీ మేడా రఘునాథ రెడ్డి మరియు నందలూరు ఎం.పీ.పీ…
జనం న్యూస్, తేదీ.1-10-2025, హయత్ నగర్ రిపోర్టర్ ఆలంపల్లి దుర్గయ్యరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కార్యాలయం ఏర్పాటు రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి గ్రామంలో పేద ప్రజల ఆర్థిక, సామాజిక సమస్యలకు అండగా నిలవాలనే సంకల్పంతో *జీఎంజీ ఫౌండేషన్* కార్యాలయం త్వరలో…
.జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట బైపాస్ నందు మేడా నిలయంలో రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎం.పి,మేడా రఘునాథ రెడ్డి ని మరియు నందలూరు ఎం.పీ.పీ మేడా విజయ భాస్కర్ రెడ్డి ని నందలూరు…
జనం న్యూస్, తేదీ.2-10-2025,భద్రాద్రి రిపోర్టర్ బాలాజీ అంగన్వాడి సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగూడెం తండా అంగన్వాడి సెంటర్ పరిష్కరించారు సిడిపిఓ సూపర్వైజర్ ఎంపీడీవో పాల్గొన్నారు