• October 29, 2025
  • 94 views
మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:

జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా లో మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.…

  • October 29, 2025
  • 86 views
తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి వొడితల ప్రణవ్

ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచన.. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.. జనం న్యూస్, అక్టోబర్ 29, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో చలి గాలులు,…

  • October 29, 2025
  • 97 views
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత4000 క్యూసెక్కుల నీటి విడుదల..

. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేశ్… జనం న్యూస్, అక్టోబర్ 29 (కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మరియు మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి వచ్చే…

  • October 29, 2025
  • 66 views
చెట్టు మీద కూలి వ్యక్తి మృతి

జనం న్యూస్ అక్టోబర్(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో కొత్త బడి దగ్గర బైక్ పై మద్దిరాల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ(45)అనే వ్యక్తి తానoచెర్ల మెడికల్ షాపుకు వెళ్తుండగా రోడ్డు వెంబడి ఉన్న చెట్టు కూలి…

  • October 29, 2025
  • 87 views
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి

జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి బుధవారం సమీక్షించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని…

  • October 29, 2025
  • 71 views
తాళ్ళరాంపూర్ లో ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించిన-సీఐ సత్యనారాయణ గౌడ్

జనంన్యూస్‌అక్టోబర్ 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: తాళ్ళరాంపూర్ గ్రామంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో మంగళారవరంరోజునా ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ హాజరై క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగాసీఐ మాట్లాడుతూ…

  • October 29, 2025
  • 56 views
హుస్సేన్ నగర్ లో ఉన్న భూములను కబ్జాలో ఉన్న పేదవారికి పంచండి..!

జనంన్యూస్. 29.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి -హుస్సేన్ నగర్ సర్వేనెం.836 సీలింగ్ లో భూములను కబ్జాలో ఉన్న పేదలకు ఇవ్వాలి.సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను…

  • October 29, 2025
  • 63 views
మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి నివాళులర్పించినపి.రాములు నేత

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 29 జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు రావు గారు మరణించిన…

  • October 29, 2025
  • 61 views
ముస్లింలకు మోసం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ , జహీరాబాద్, మహిళ లీడర్ సబియా మేడం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 గత రెండు సంవత్సరాల పాలనాల్లో ఇంతవరకు ఒక్క మైనార్టీకి మినిస్టర్ కి చేయలేదు ఏ ఒక్కరికి ఎమ్మెల్సీ చేయలేదు కనీసం చైర్మన్లు అయ్యే అర్హత లేదా అని మోహమ్మద్ ఇమ్రాన్…

  • October 29, 2025
  • 88 views
రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది కావున అన్ని మండల కేంద్రాలలో వాగులు, వంకలు_

జనం న్యూస్ 29/10/2025హయత్ నగర్ నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది కావున అన్ని మండల కేంద్రాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు. దగ్గరికి వెళ్ళకూడదు రైతన్నలు స్తంభాలను,కరెంట్…