జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు పోలీస్ ప్రెస్ క్రికెట్ తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రెస్ టీంకు సంబంధించి మూడు వికెట్లు పడగొట్టిన సిపి.. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య…. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా…
జన న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా కార్యదర్శి బర్పటీ కృష్ణ ఏసీబీ అధికారులకు శుక్రవారం నాడు పట్టుబడ్డాడు.
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు(జనవరి 09) సుభాష్ యూత్ వారు నిర్వహించిన బీసీ కాలనీ ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ (BPL-3) లో భాగంగా మింటు 11 జట్టు మరియు స్కై వారియర్స్ జట్ల మధ్య జరిగిన…
తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, జనం న్యూస్,జనవరి 09,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 జనవరి ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభించనున్నారు.గత 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రు.ఈ టోర్నమెంట్ గ్రామం లో నిర్వాహకులు…
జనం న్యూస్ జనవరి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థినిలకు కీర్తిశేషులు బాసాని కైలాసం కనకలక్ష్మి జ్ఞాపకార్ధంగా వారి కుమారులైన బసాని…
జనం న్యూస్ జనవరి 9 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్, ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో బి ఆర్…
జనం న్యూస్ జనవరి 08: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఉన్న శాంభవి హై స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ మరియు 10వ తరగతులకు చెందినవిద్యార్థిని , విద్యార్థులే ఉపాద్యాయులై నర్సరీ నుండి…
జనం న్యూస్: జనవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. బ్రాహ్మణ కుటుంబంలో మరణం…
జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని, సిరికొండ గ్రామ సర్పంచ్ సాయి చరణ్ మరియు సిరికొండ గ్రామ పాలకవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి చరణ్ , వార్డు…