దేశ రక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం ఎస్సై పడాల రాజేశ్వర్
ఏర్గట్లలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహణ ఏర్గట్ల, అక్టోబర్ 26 (జనంన్యూస్):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల స్మృతిని సజీవంగా ఉంచుతూ, ఏర్గట్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా…
విజయనగరంలో 4 ప్రైవేట్ బస్సులు సీజ్
జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విష్మెంట్, సీటింగ్…
విజయనగరం జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.కలెక్టర్ ఆఫీస్: 08922-236947, 8523876706 విజయనగరంలో రెవెన్యూ డివిజినల్ ఆఫీస్: 8885893515 చీపురుపల్లి…
జి.టి.పేట గ్రామంలో చొక్కాకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగులు చవితి వేడుకలు
జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శనివారం ఉదయం మెంటాడ మండలం జి.టి.పేట గ్రామంలో చొక్కాకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద నాగులు చవితి…
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్పత్రికా ప్రకటన
“మంత తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్…
కుక్కల బెడద నుంచి గ్రామ ప్రజలను కాపాడాలి
సి పి ఎం, బి ఎల్ పి పార్టీ లు సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో చాలా రోజులుగా గ్రామ సింహాల నుంచి గ్రామ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట…
పోలీస్అమరవీరులవారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన -ఎస్సై రాజేశ్వర్
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్ ర్యాలీ…
పోలీస్అమరవీరులవారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన -ఎస్సై రాజేశ్వర్
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము :పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్ ర్యాలీ…
పోలీస్అమరవీరులవారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన -ఎస్సై రాజేశ్వర్
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్…
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్లో యార్డులో మొక్క జొన్నలు, వరి ధాన్యాలు షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఈ సందర్భంగా…











