• August 1, 2025
  • 17 views
ఉద్యమాల ఉపాధ్యాయులు ఉసాకు ఘణనివాళి.

జనం న్యూస్. ఆగష్టు 1 హైదరాబాద్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత‌‌‌ అధ్యక్షతన ఉసా ఐదవ వర్ధంతి సభను హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ సేఫ్ ఫౌండేషన్ &దళిత మహిళా సమిష్టి విద్య పరిశోదన శిక్షణ కంప్యూటర్ అక్షరాస్యత అభ్యాస కేంద్రంలో ఉ.సా…

  • August 1, 2025
  • 20 views
వంట శీను అనే దివ్యాంగుడి ఉపాధిని నాశనం చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్

భద్రాద్రి కొత్తగూడెం01 ఆగస్టు ( జనం న్యూస్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాబు క్యాంపు వంట శీను అని ఒక దివ్యంగుడికి వంట వండడం లో మంచి పేరు ఉంది మంచి వంట మాస్టర్ గా అనేక పెద్ద పెద్ద…

  • August 1, 2025
  • 21 views
నడిగూడెం లో కార్డెన్ అండ్ సర్చ్

.జనం న్యూస్ జులై 31 నడిగూడెం మండల కేంద్రంలో గురువారం రాత్రి కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు,4 ఆటోలను వాహనాలను పట్టుకోవడం జరిగినది. సరైన దృవపత్రాలు…

  • August 1, 2025
  • 39 views
మతిస్థిమితం లేని మనిషిని ఆదరించండి

మల్లెల ఉషారాణి నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఫౌండర్ జనం న్యూస్ 01 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని,,కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్,, బస్ స్టాండ్ సెంటర్,,రైల్వే అండర్ బ్రిడ్జి,, కింద,, కొంత మంది యువకులు…

  • August 1, 2025
  • 17 views
శాసనసభ్యులు కార్యాలయంలోగోదావరి పుష్కరాలపై సమీక్ష

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మురమళ్ళ శాసనసభ్యులు వారి కార్యాలయంలో గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు రాబోయే గోదావరి పుష్కరాలు పురస్కరించుకుని పుణ్య…

  • August 1, 2025
  • 17 views
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

–తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, ఆగస్టు 1,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం…

  • August 1, 2025
  • 19 views
చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష

పోలీసుల‌ను అభినందించిన- సీపీ సాయి చైతన్య జనం న్యూస్, జూలై 31 – నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన భూక్యా వినయ్ (21)కు మూడేళ్ల సాధారణ జైలు శిక్షను జిల్లా మేజిస్ట్రేట్ గురువారం విధించారు.ఈ విషయాన్ని ఏర్గట్ల…

  • August 1, 2025
  • 19 views
నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఆగస్టు 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలలో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకo గా తీసుకొని ప్రతి నెల 2740 కోట్లు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు…

  • August 1, 2025
  • 15 views
ఎస్ఐ”అవినాష్”కు ఓఎన్జీసీ గౌరవం

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తే ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటాదన్నారు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ఎస్ఐ అవినాష్ అరుదైన గుర్తింపు లభించిందన్నారు,ఓఎన్సీసీ సెక్యూరిటీ సమావేశంలో విశేష…

  • August 1, 2025
  • 24 views
చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష

పోలీసుల‌ను అభినందించిన- సీపీ సాయి చైతన్య జనం న్యూస్, జూలై 31 – నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన భూక్యా వినయ్ (21)కి మూడేళ్ల సాధారణ జైలు శిక్షను జిల్లా మేజిస్ట్రేట్ గురువారం విధించారు.ఈ విషయాన్ని ఏర్గట్ల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com