జనం న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నాడు రెండు నెలలుగా గ్రామంలో నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ధర్నా చేసి ఆవేదన వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రెండు…
జనం న్యూస్ ; 9 డిసెంబర్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట: శ్రీవాణి స్కూల్లో స్వపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహిస్తూ, చిన్నారులకు పాఠాలు, బోధించారు.ఈ కార్యక్రమానికి డీఈఓ గా…
-హుగ్గేల్లీ గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ.విమల శ్రీనివాస్ రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జహీరాబాద్ /హుగ్గేల్లీ జనవరి 09 : హుగ్గేల్లీ గ్రామ మైదానంలో (HPL) క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య…
జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు పోలీస్ ప్రెస్ క్రికెట్ తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రెస్ టీంకు సంబంధించి మూడు వికెట్లు పడగొట్టిన సిపి.. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య…. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా…
జన న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా కార్యదర్శి బర్పటీ కృష్ణ ఏసీబీ అధికారులకు శుక్రవారం నాడు పట్టుబడ్డాడు.
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు(జనవరి 09) సుభాష్ యూత్ వారు నిర్వహించిన బీసీ కాలనీ ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ (BPL-3) లో భాగంగా మింటు 11 జట్టు మరియు స్కై వారియర్స్ జట్ల మధ్య జరిగిన…
తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, జనం న్యూస్,జనవరి 09,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 జనవరి ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభించనున్నారు.గత 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రు.ఈ టోర్నమెంట్ గ్రామం లో నిర్వాహకులు…
జనం న్యూస్ జనవరి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థినిలకు కీర్తిశేషులు బాసాని కైలాసం కనకలక్ష్మి జ్ఞాపకార్ధంగా వారి కుమారులైన బసాని…
జనం న్యూస్ జనవరి 9 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్, ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో బి ఆర్…