• February 20, 2026
  • 62 views
లో వోల్టేజ్ సమస్య తీర్చండి అధికారులను కోరిన సర్పంచ్.

జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రం లో ఈరోజు 33 కెవి అండ్ 11 కెవి సబ్ స్టేషన్ లో వై నారాయణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల చైర్మన్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కారముల వేదిక కార్యక్రమంలో భాగంగా సిరికొండ…

  • February 20, 2026
  • 61 views
జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మహా యజ్ఞంగా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయాలి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 20-02-2026: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు,ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాజంపేట జన సేన…

  • February 20, 2026
  • 59 views
గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ డా,, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఖండ జి.వేమవరం గ్రామంలో ఈ రోజు ఉదయం గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా చంద్రాబట్ల రామకృష్ణ శర్మ…

  • February 20, 2026
  • 65 views
నూకాంబిక అమ్మవారికి పల్లా వెంకట చంద్రశేఖర్ బంగారు మంగళ సూత్రాలు వితరణ

జనం న్యూస్ ఫిబ్రవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశాఖ పట్నం చిన్న వాల్టేర్ వాస్తవ్యులు పల్లా వెంకట చంద్రశేఖర్ అమ్మవారికి రెండు బంగారు…

  • February 20, 2026
  • 59 views
పత్తిలో అధిక సాంద్రత విధానంపై అవగాహన సదస్సు

జనం న్యూస్ ఫిబ్రవరి 20, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని మంచిన పల్లి రైతు వేదికలో ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వికారాబాద్ వారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటన్…

  • February 20, 2026
  • 67 views
రెండు లక్షల 50 వేల రూపాయలు ఆర్థిక సాయంగా ఎల్ ఓ సి అందించినఎమ్మెల్యే కి సర్పంచ్ కి కృతజ్ఞతలు….

డోంగ్లి ఫిబ్రవరి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మాధన్ హిప్పర్‌గా గ్రామంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బూతాలే ప్రకాశ్ కి సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ పట్టువిడవని కృషి మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో…

  • February 20, 2026
  • 60 views
విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పాఠాలు బోధించాలి : మండల విద్యాధికారి పి. విట్టల్

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం: విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా పాఠాలు బోధించాలని మండల విద్యాధికారి పి. విట్టల్ తెలిపారు. విద్యార్థి కేంద్రిత బోధన విధానాలను అమలు…

  • February 20, 2026
  • 60 views
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష లో విజయం సాధించినచండూరు విద్యార్థులు

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ నుండి గత నెలలో జరిగినటువంటి పరీక్షలలో ఇటీవల రత్నపురి పాలిటెక్నిక్ కళాశాల వారు…

  • February 20, 2026
  • 65 views
నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు..

కలెక్టర్ ఇలా త్రిపాఠి. జనంన్యూస్. 20.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ఐడీఓసీలోగర్భస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై…

  • February 20, 2026
  • 141 views
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.

జనం న్యూస్ 20 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ముందుగా వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న…