• January 9, 2026
  • 178 views
తడ్కల్ లో శ్రీ జగద్గురు తుకారాం మహారాజ్ ఘథా పూజ,

తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, జనం న్యూస్,జనవరి 09,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి…

  • January 9, 2026
  • 56 views
జహీరాబాద్ నియోజకవర్గము, కోహిర్ మండల్ ,పోతిరెడ్డిపల్లి గ్రామంలో వాలి బాల్ టోర్నమెంట్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 జనవరి ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభించనున్నారు.గత 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రు.ఈ టోర్నమెంట్ గ్రామం లో నిర్వాహకులు…

  • January 9, 2026
  • 54 views
…ఆల్ ఇన్ వన్ బుక్స్ బహుకరించిన మాజీ ఎంపీపీ చంద్ర ప్రకాష్

జనం న్యూస్ జనవరి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థినిలకు కీర్తిశేషులు బాసాని కైలాసం కనకలక్ష్మి జ్ఞాపకార్ధంగా వారి కుమారులైన బసాని…

  • January 9, 2026
  • 54 views
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

జనం న్యూస్ జనవరి 9 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్, ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో బి ఆర్…

  • January 9, 2026
  • 47 views
శాంభవి హైస్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమము

జనం న్యూస్ జనవరి 08: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఉన్న శాంభవి హై స్కూల్‌లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ మరియు 10వ తరగతులకు చెందినవిద్యార్థిని , విద్యార్థులే ఉపాద్యాయులై నర్సరీ నుండి…

  • January 9, 2026
  • 61 views
ఏపీ ప్రభుత్వం – కీలక ప్రకటన

జనం న్యూస్: జనవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. బ్రాహ్మణ కుటుంబంలో మరణం…

  • January 9, 2026
  • 48 views
ఎమ్మెల్యేను కలిసిన సిరికొండ సర్పంచ్..

జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని, సిరికొండ గ్రామ సర్పంచ్ సాయి చరణ్ మరియు సిరికొండ గ్రామ పాలకవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి చరణ్ , వార్డు…

  • January 9, 2026
  • 48 views
ఎఫ్ ఎస్ సి ఎస్ కార్యదర్శి పై దౌర్జన్యం

చిన్న విషయానికే కార్యాలయంలో గందరగోళం.. ఉద్యోగిని దాడి! తీవ్రంగా ఖండించిన యూనియన్.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు బిచ్కుంద జనవరి 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం…

  • January 9, 2026
  • 48 views
: భోగాపురం వద్ద ఘోర ప్రమాదం: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

జనం న్యూస్‌ 09 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.…

  • January 9, 2026
  • 48 views
ఒరిస్సా టూ కేరళ వయా విజయనగరం: పోలీసుల మెరుపు దాడిలో 76 కిలోల గంజాయి సీజ్!విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 09 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు మరియు ఈగల్ సిబ్బందికి రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని,…