• July 31, 2025
  • 29 views
క్షయపై అవగాహన, ఉచిత పరీక్షలు

జనం న్యూస్ జులై 31 నడిగూడెం మండల పరిధిలోని కాగితరామచంద్రాపురంలో గురువారం ఉచిత టీబీ (క్షయ) వ్యాధి, ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. సూపర్వైజర్ విజయకుమార్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే…

  • July 31, 2025
  • 29 views
ఇందిరమ్మ ఇండ్ల కోసం వినతిపత్రం

(జనం న్యూస్ 31 జూలై ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలo ఖాజీపల్లి గ్రామపంచాయతిలో అర్హులైన కూడా ఇందిరమ్మ ఎందుకు రాలేదని బుధవారం రోజున గ్రామఅధికారులను నిలదీశారు గురువారం రోజున ఎండిఓ మధుసూదన్, కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో…

  • July 31, 2025
  • 26 views
.పదవి విరమణ చేసిన వ్యక్తి శుభాకాంక్షలు తెలిపిన గండ్ర దంపతులు…!

జనం న్యూస్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గం శ్రీ వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు,సింగరేణి ఉద్యోగి వెలగందుల శంకరయ్య పదవి విరమణ సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా…

  • July 31, 2025
  • 25 views
ఎస్ ఎస్ ఎఫ్ యనమదల చంద్రకళ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం

జగన్ న్యూస్ జూలై 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురముళ్ళ అప్పన్న చెరువుగట్టు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయంలో ఎస్.ఎస్.ఎఫ్. గ్రామ మహిళా విభాగం సభ్యురాలు యనమదల చంద్రకళ ఆధ్వర్యంలో శ్రావణమాసం…

  • July 31, 2025
  • 29 views
విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసినప్పుడే సరైన గుర్తింపు : హెచ్ఎం

జనం న్యూస్ జులై 31 నడిగూడెం విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన భూపతి సత్యనారాయణ గురువారం పదవీ విరమణ…

  • July 31, 2025
  • 22 views
లక్ష్మీవాడలో పితాని పరామర్శ

జనం న్యూస్ జూలై 31 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కొన మండలం లోని లక్ష్మీవాడ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విత్తనాల రాజేశ్వరరావు భార్య అర్జమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం కుటుంబ సభ్యులను రాష్ట్ర…

  • July 31, 2025
  • 20 views
.మండల సమాఖ్య అధ్యక్షుడు బదిలీపై ఏపీఎం శ్రీధర్ రెడ్డికి సన్మానం

జనం న్యూస్ జులై 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శాయంపేట మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న కొప్పుల శ్రీధర్ రెడ్డి ఏటూరు నాగారం మండలానికి బదిలీపై…

  • July 31, 2025
  • 16 views
ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా పర్యటన సమీక్ష సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 స్థానిక చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు…

  • July 31, 2025
  • 19 views
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జన సమీకరణ సమీక్షలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా ఆగస్టు 4వ తేదీ పర్యటన సందర్భంగా జన సమీకరణ గురించి బిజెపి…

  • July 31, 2025
  • 23 views
ఛలో ఇందిరా పార్క్… ఆగస్టు 2న బీజేపీ(ఓబీసీ) మోర్చా నిర్వహించే మహా ధర్నా ను విజయవంతం చేద్దాం..

జనంన్యూస్. 31.నిజామాబాదు. టౌన్. బీసీల ఐక్యతను చాటుదాం… – మాదాసు స్వామి యాదవ్, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com