• February 20, 2026
  • 65 views
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే”పోలీసుల’ పల్లె నిద్ర”

జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు,అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్, ముమ్మిడివరం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి…

  • February 19, 2026
  • 75 views
అమలాపురం లో సహాకార సంఘం ఉద్యోగులు ఆందోళన బాట

ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు…

  • February 19, 2026
  • 74 views
కొత్తిమీరతో చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం..

జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్దూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల చిత్ర కళ ఉపాధ్యాయుడు భాస బాలకిషన్ తన సృజనాత్మకతను మరోసారి చాటుకున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని కొత్తిమీర,…

  • February 19, 2026
  • 73 views
.చత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగించాలి.

జనం న్యూస్ ఫిబ్రవరి 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు గుజ్జుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

  • February 19, 2026
  • 68 views
తెలంగాణ గవర్నర్ విశిష్టత పురస్కారం – 2025 అందుకున్న రామ్‌దేవ్ రావు హాస్పిటల్

గ్రామీణ ఆరోగ్య సేవలకు గౌరవ వందనం – 20న సన్మాన విందు సమావేశం జనం న్యూస్, ఫిబ్రవరి 19, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఆరోగ్య రంగంలో నిస్వార్థ సేవలకు మరో గొప్ప గుర్తింపు లభించింది. రామ్‌దేవ్ రావు…

  • February 19, 2026
  • 66 views
విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని కౌలస్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ…

  • February 19, 2026
  • 67 views
విద్యార్థులకు వ్యవసాయం ఎరువుల భూసారము మరియు మట్టి పరీక్షలపై వ్యవసాయ అధికారి అవగాహన

బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులకు వ్యవసాయం ఎరువులు భూసారం మరియు మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.…

  • February 19, 2026
  • 61 views
ఏర్గట్లలో బీసీహాస్టల్, కేజీబీవీ స్కూల్ పరిశీలించిన ప్రత్యేకాధికారి

జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రత్యేక అధికారి శివకృష్ణ గురువారం ఎస్సీ బాయ్స్ హాస్టల్, కేజీబీవీ స్కూల్ మరియు భవిత కేంద్రాన్ని ఆకస్మికంగాపరిశీలించారు.ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా,పోషకాహారంతో ఉండాలని, వారి ఆరోగ్యం…

  • February 19, 2026
  • 63 views
జరుపుల గోవింద్ సోదరి ఆకలం మరణం.

జనంన్యూస్. 19.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండల పార్దిలోని తుంపల్లి గ్రామానికి చెందిన సక్కుబాయి స్వర్గస్తులైన విషయం తెలుసుకొని జరుప్ల గోవిందు ఐఆర్ఎస్ విషయం తెలుసుకొని తన యొక్క సోదరి అయినటువంటి సక్కు బాయి వీరు పాకాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్…

  • February 19, 2026
  • 67 views
అభివృద్ధి పనులకు శ్రీకారం.

జనంన్యూస్. 19.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో సి ఆర్ ఆర్ పంచాయతీరాజ్ నుండి ఎస్సీ గ్రాంట్ కింద 20 లక్షల రూపాయల మంజూరు అయినా సందర్భంగా పలు అభివృద్ధి పనులు డ్రైనేజ్ ను ప్రారంభించిన గ్రామ…