• March 19, 2025
  • 54 views
మంత్రివర్యులకు యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం వినతి పత్రం అందజేసిన – గోకుల్ నగర్ యాదవ సంఘం సభ్యులు

జనం న్యూస్, మార్చి 20,( పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈరోజు కల్వచర్ల గ్రామ పరిధిలోని గోకుల్ నగర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుదిళ్ళ శ్రీధర్ బాబు ని హైదరాబాద్ లో కలిసి కల్వచర్ల గ్రామంలో సుమారు 200…

  • March 19, 2025
  • 50 views
కాంట్రాక్టర్ పల్లా మోహన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్- మార్చి 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నియోజకవర్గ పెదవురా మండలం పర్వేదుల గ్రామ వాస్తవ్యులు కాంట్రాక్టర్ పల్లామోహన్ రెడ్డి మంగళవారం రోజున హైదరాబాదులో మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు పర్వేదుల గ్రామంలోని వారి స్వగృహంలో పల్లా…

  • March 19, 2025
  • 59 views
బీరు పూర్ మండలం లో ఎమ్మేల్యే నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన….

సబ్ టైటిల్: జనం న్యూస్ మార్చి 19 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తాళ్ళ ధర్మారం గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్దకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో ఈ జి ఎస్ నిదులు 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి…

  • March 19, 2025
  • 51 views
పల్లా మోహన్ రెడ్డి పార్ధీవాదేహానికి నివాళులు అర్పించిన — బుసిరెడ్డి పాండురంగారెడ్డి

జనం న్యూస్ -మార్చి 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ నియోజకవర్గం పెదవుర మండలం పర్వేదుల గ్రామ వాస్తవ్యులు అయిన పల్ల మోహన్ రెడ్డి హైదరాబాదులో అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు పర్వేదుల గ్రామంలోని వారి నివాసంలో పల్ల…

  • March 19, 2025
  • 47 views
ప్రాథమిక విద్యా దశలోనే విద్యార్థులకు తగిన మేధా సామర్థ్యం

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి తాడువాయి తండాలో ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రాథమిక విద్యా దశలోనే విద్యార్థులకు తగిన మేధా సామర్థ్యం మెరుగుపడుతుందని మండల విద్యాధికారి…

  • March 19, 2025
  • 61 views
బీసీ రిజర్వేషన్.. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలుపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ…

  • March 19, 2025
  • 54 views
నందలూరు రైల్వే కేంద్రంలో ఆల్ ఇండియా రైల్వే ప్రొటెక్స్ వీక్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు రైల్వే పరంగా ఉభయ వైయస్సార్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో ప్రొటెక్ట్ వీక్ ను రైల్వే ఎంప్లాయిస్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రాంచ్ సెక్రటరీ వై. రవి ప్రకాష్ నేతృత్వంలో…

  • March 19, 2025
  • 58 views
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే…

  • March 19, 2025
  • 52 views
నందికొండలో ఎమ్మార్పీఎస్ నాయకుల విజయోత్సవ ర్యాలీ

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం జనం న్యూస్ -మార్చ్ 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించిన మాదిగ సోదరులు, తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ…

  • March 19, 2025
  • 60 views
ఏర్గట్ల ఉన్నత పాఠశాలలోఘనంగా నిర్వహించినవార్షికోత్సవ వేడుకలు.

జనంన్యూస్ మార్చి 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజునా పీఎం శ్రీ పథకంలో భాగంగావార్షికోత్సవ వేడుకలను సాయంత్రం చాలా నంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాకాధికారి అశోక్ కుమార్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com