డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్
జనం న్యూస్. ఫిబ్రవరి 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) గుమ్మడిదల్ల మండలంలోని నల్లవల్లి ప్యారానగర్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి…
ప్రత్తిపాటి ఆదేశాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్నేహశీలి, మృదుస్వభావి, మనందరి వాడు అయినా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన పిలుపు…
నిలువ నీడ లేదు త్రాగునీరు లేదు
జనం న్యూస్ 22: ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి – భీమారం మండల కేంద్రంలోని వాహనాల ప్రయాణ ప్రాంగణం వద్ద నిల్వ నీడ లేక త్రాగునీరు లేక వాహనదారులు ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆశతో…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి
యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి // 22 //జమ్మికుంట //కుమార్ యాదవ్.ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి…
వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్
జనం న్యూస్ // ఫిబ్రవరి // 22 // జమ్మికుంట // కుమార్ యాదవ్. జమ్మికుంట మున్సిపల్ పరిదిలోని ఆబాది జమ్మికుంటలో కొమ్ము అశోక్ తండ్రి కొమ్ము కొమురయ్య యొక్క ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన మాజీ తెలంగాణ…
ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుకి కృషి చేయాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్, ఫిబ్రవరి22, అచ్యుతాపురం: ఉపాధ్యాయ శాసనమండలికి జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి కూటమి మద్దతు ఇచ్చిందని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి
యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి //22//జమ్మికుంట //కుమార్ యాదవ్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం…
కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు
జనం న్యూస్ 22 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సు భయలదేరింది. ఈ బస్సును జిల్లా ప్రజా రవాణాధికారి సి…
బిజెపి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
జనం న్యూస్ ఫిబ్రవరి 22 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రాజమండ్రి బిజెపి జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు చిక్కి నాగేంద్ర సమక్షంలో రాజానగరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి నేతృత్వంలో రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల…
అవినీతి రహిత మాజాన్నినిర్మించాడానికిఅక్షరమే ఆయుధం అవ్వాలి
జనం న్యూస్ క్యాలండర్ ఆవిష్కరించిన ఇన్స్పెక్టర్ – వరగంటి రవి. జనం న్యూస్ // ఫిబ్రవరి // 22 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట ఇన్స్పెక్టర్ వరగంటి రవి శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో జనం న్యూస్ న్యూ…