పాములపర్తి లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి అని తాండా బాలకృష్ణ గౌడ్ అన్నారు,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించు కొని…
బిజేపీ అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
జనం న్యూస్, ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బిజేపీ ( ఎమ్మెల్సీ)అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్, ఆధ్వర్యంలో మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామంలో…
అల్లుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన
అ జనం న్యూస్ ఫిబ్రవరి 18 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం. పాపన్నపేట మండలం పరిధిలో బాచారం గ్రామంలో చోటు చేసుకుంది ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథానం ప్రకారం బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45) వ్యవసాయం చేసుకుంటా కుటుంబాన్ని…
ఎల్కతుర్తి అంగన్వాడి సెంటర్ వన్ పోషక ఆహార అవగాహన సదస్సు..
గర్భిణీ స్త్రీ లు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..అంబాల విజయ ఆధ్వర్యంలో.. జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మంగళవారం రోజున అంగన్వాడి సెంటర్ వన్ అంబాల విజయ…
అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష -పోక్సో కోర్టు తీర్పు
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2019లో సబ్బవరం పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన ఎర్ర నవీన్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ₹3,00,000 జరిమానా విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు తీర్పు…
జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ గవరపాలెం ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు
జనం న్యూస్ ఫిబ్రవరి 18:: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పట్టణం జీవీఎంసీ గవరపాలేం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు జాతీయ క్షయ నివారణ కార్య్రక్రమంలో భాగంగా హెడ్ మాస్టర్ ర్యనారాయణ,…
ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ప్రత్యేక వ్యూహరచన..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ…
ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ప్రత్యేక వ్యూహరచన..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ…
వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివార జనం న్యూస్ ఫిబ్రవరి 18, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా జైనూర్ :రానున్న వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య లేకుండా కార్యచరణ రూపొందించి తగు చర్యలు…
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ సిద్దిపేట్ క్రీడాకారులు
: జనం న్యూస్ ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు, పథకాల పంట పండించారు. సిద్దిపేట…