ఆలపాటి అనుభవం. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…
మార్చి 4న ధర్నాలు జయప్రదం చేయండి : వామన మూర్తి పిలుపు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ నెల 24 నుండి జరుగు శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్…
చత్రపతి శివాజీ సద్భావన యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 19: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ సద్భావన యాత్ర ముఖ్య అతిథి శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు…
ఆరు గ్యారంటిల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ.సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్. ఫిబ్రవరి 20 న చలో హైద్రాబాద్ ను జయప్రదం చేయాలని గడుకోల్ లో పోస్టర్ల ఆవిష్కరణ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను,…
జైలు యాత్ర 3 లో పోలీసులను బెదిరిస్తున్న జగన్ రెడ్డి – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 : అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డి జైలు యాత్రలో భాగంగా నిన్న వంశీ ని జైలు మూలాకత్ లో కలుసుకొని బయటకు వచ్చిన తర్వాత వైసిపి నాయకులు పై కేసులు పెట్టిన పోలీసులు…
సిపిఎం సిపిఐ జోగులాంబ గద్వాల ప్రెస్ నోట్ కేంద్ర బడ్జెట్ ను సవరించేదాకాపోరాడాతాం పక్షాలు.
కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించాలని, బడ్జెట్…
బిచ్కుందలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు.
బిచ్కుంద ఫిబ్రవరి 20 జనం న్యూస్ ( జుక్కల్ కానిస్టేసన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని శివాజీ చౌక్ లో శివాజీ మహారాజ్…
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి -జనసైనికులకు, వీర మహిళలకు అవనాపు విక్రమ్ పిలుపు
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 100% స్రైక్ రేట్ తో రాజకీయాల్లో కొత్త అద్యాయానికి తెరతీసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేద్దామని జనసైనికులకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు పిలుపునిచ్చారు.…
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి: లోక్ సత్తా
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని లోక్ సత్తా పార్టీ నాయకులు భిశెట్టి బాబ్జి అన్నారు. సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు…
రహదారి భద్రత ప్రమాణాలను అందరూ పాటించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘రహదారి భద్రత ర్యాలీ’ని పట్టణంలోని కోట జంక్షన్ వద్ద…