వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్ ఫిబ్రవరి 18, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :రానున్న వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య లేకుండా కార్యచరణ రూపొందించి తగు చర్యలు…
:రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ సిద్దిపేట్ క్రీడాకారులు
జనం న్యూస్ ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు, పథకాల పంట పండించారు. సిద్దిపేట జిల్లా…
బి వి రాజు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (బివిఆర్ఐటి) కళాశాలలో ఈ బాహా. సే ఇండియా. 2025, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్యానం
జనం న్యూస్. ఫిబ్రవరి 18. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్ఐటి కళాశాలలోఈ బాహ సే ఇండియా కార్యక్రమాలు ర్వహించనున్నారు ఈ యొక్క ప్రధాన కార్యక్రమం బాహా సే ఇండియా, 2007లో…
ఏర్గట్ల ఉన్నత పాఠశాలలోఘనముగానిర్వహించినఆంగ్ల భాషదినోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారంరోజునాభారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పుట్టిన రోజును ఆంగ్ల భాష దినోత్సవంగా…
వికలాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తికి
మూడు సంవత్సరాలు జైలు శిక్ష 9 వేల రూపాయల జరిమానా జనం న్యూస్ పీబ్రవరి 18: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండలానికి చెందిన వికలాంగురాలిపై అత్యాచార యత్నం చేసిన కామెర శంకర్ కు…
అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన కావ్య..
సెయింట్ జోసెఫ్ స్కూల్ కరస్పాండెంట్ సునీల్ ఘన సన్మానం.. జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరెక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల…
బూచేపల్లి కి కృతజ్ఞతలు తెలియజేసిన బిక్కా.
జనం న్యూస్, ఫిబ్రవరి 18.02.2025, (ఏపీ స్టేట్ బ్యూరో/రామిరెడ్డి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం సలకలవీడు గ్రామ నివాసి బిక్కా రామాంజనేయ రెడ్డి ని గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులుగా నియామకం చేశారు. ఈ సందర్భంగా…
మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,మాజీ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి
జనం న్యూస్,ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో గత పది రోజుల నుండి ట్రైనింగ్ అండర్ 16 కబడ్డీ ఆటలు ర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా మంగళవారం…
పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి
ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో మరియు ఉత్సారంగపల్లి లో పలువురు నాయకులతో మరియు పట్టభద్రులతో ఉమ్మడి దిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిఠల్ ముఖాముఖి…
కెరీర్ గైడెన్స్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 18 : ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం పాఠశాలలో కెరీర్ గైడెన్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు.కెరీర్ గైడెన్స్ వాల్ పోస్టర్లలను ట్రైబల్ వెల్ఫేర్ ఏ.ఈ.విజయ్,…