• February 12, 2025
  • 44 views
తర్లుపాడు. చెన్నారెడ్డి పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనంన్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 12. తర్లుపాడు మండలంలోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలసి క్షేత్ర…

  • February 12, 2025
  • 45 views
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు . ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్న మంద కృష్ణ మాదిగ

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ : సుదీర్ఘ కాలం పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నడిపించి, ఎస్సీ వర్గీకరణ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న రాత్రి హైదరాబాద్…

  • February 11, 2025
  • 47 views
బాలింతలకు అవగాహన సదస్సు

జనం న్యూస్, ఫిబ్రవరి 12, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి:- ఈ రోజు ధర్మారం మండలం లోని బొమ్మరెడ్డి పల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత…

  • February 11, 2025
  • 57 views
గ్రామాల్లో దివ్యాంగులను గుర్తించాలి` జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రసన్నలత

జనం న్యూస్ 10 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం: మండలంలో ఒక్క గ్రామాన్ని కూడా విడిచి పెట్టకుండా ఆయా గ్రామాలలో ఉన్న దివ్యాంగులను, మానసిక వికలాంగులైన బాలబాలికలను గుర్తించి ఆ వివరాలను ఏ రోజుకారోజు మండల న్యాయ సేవా సంఘంకు అందించాలని మండల…

  • February 11, 2025
  • 51 views
నులి పురుగులను నిర్మూలిద్దాం` ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌

జనం న్యూస్ 10 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం: అధికారులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమన్వయంతో కృషి చేసి నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్‌ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోగల…

  • February 11, 2025
  • 54 views
బాలాజీ నగర్ డివిజన్ భువన విజయం గ్రౌండ్స్ ని పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ లో స్థానికుల ఫిర్యాదు మేరకు భువన విజయం గ్రౌండ్స్ పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిహెచ్ఎంసి ద్వారా షటిల్ కోర్టు టెన్నిస్ కోర్టు అభివృద్ధి పనులు…

  • February 11, 2025
  • 36 views
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరణ

జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ 2025 ఫిబ్రవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని…

  • February 11, 2025
  • 41 views
మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి

బేడ బుడగజంగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసింహులు జనం న్యూస్ 2025 ఫిబ్రవరి 10( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మెదక్ జిల్లా బేడ బుడగ జంగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నర్సింలు ఆధ్వర్యంలో అదనపు…

  • February 11, 2025
  • 38 views
మన్యం బంద్ గోడపత్రిక కరపత్రం విడుదల

మన్యం బంద్ ను జయప్రదం చేయండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలి – బుట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ చాంబర్ అధ్యక్షులు బన్నె బుచ్చిరాజు అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు…

  • February 11, 2025
  • 44 views
పూర్వ విద్యార్థులను అభినందించిన మండలాధికారులు

జనం న్యూస్ ఫిబ్రవరి 11 ముద్దనూరు:ముద్దనూరు బాలుర ఉన్నత పాఠశాలలో 1987 -1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముద్దనూరు మండల రెవెన్యూ ఆఫీసర్ వరద కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో ద్రోణాచార్య విగ్రహాన్ని 1987…

Social Media Auto Publish Powered By : XYZScripts.com