పాకలపాడులో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా : గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో పిల్లి చిన్నోడు. లక్ష్మీ, గండబోయిన రాము, గండిబోయిన నూకాలమ్మ దంపతుల ఆర్థిక సహకారంతో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా…
మండల కన్వీనర్ బోయ లక్ష్మీనారాయణ అధ్యక్షతన బిజెపి మండల స్థాయి సమావేశం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గము గోరంట్ల మండలంలో పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ నాయకత్వంలో మండల కమిటీ సమావేశం మండల…
బడ్జెట్ లో ఉపాధి కూలీలకు మొండి చెయ్యి ..
జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యవసాయ ఉపాధి కూలీలకు మొండిచేయి చూపించిందని ఏ కోడూరు గ్రామంలో నిరసన…
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలకి సమరక్షణ
బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి పి. జయరాం:-మండల పరిధిలో గల తుమరాడ గ్రామంలో ఎస్సీ విధిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలను తుమరాడ జనసేన పార్టీ నాయకుడు పడాల జయరాం ఆధ్వర్యంలో గురువారం మొక్కలు చుట్టూ గొప్పుతవ్వి మొక్కలు సమరక్షణ కొరకు…
ప్రభుత్వ చెరువులలో 1 47 044 చేప పిల్లలు విడుదల
బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి పి. జయరాం :-మండలంలోని 147044 చేప పిల్లలు ను వివిధ ప్రభుత్వ చెరువల లో గురువారం ఆ శాఖ అధికారుల సమక్షంలో విడుదల చేసారు, ఈ సందర్భంగాచేప పిల్లల పెంపకం పై మత్స్యకారులు దృష్టి సారించాలని…
ఈరోజు పునుగొండ్ల గ్రామం లో మినిస్టర్ సీతక్క.ఆదేశాలు మేరకు గంగారం SI రవికుమార్ఆధ్వర్యంలో దుపట్ల పంపిణి
గంగారం మండలం మహబూబాద్ (జిల్లా జనం) న్యూస్ ఫిబ్రవరి 6 : నూకల రవీందర్ఈ కార్యక్రమం లో. గంగారం మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పెనక పురుషోత్తం మాజీ సర్పంచ్ కాంతారావు మాజీ ఎంపీటీసీ పెనక సురేందర్ ఈర్ప శ్రీను.మహిళా నాయకులు…
కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేయడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
జనం న్యూస్ పిబ్రవరి 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగాజ్ నగర పట్టణంలొని బీజేపీ కార్యలయం లో రెండు పరియలు జిల్లా అధ్యక్షులు గా ఉండి ఏం ఎల్ ఏ, ఎంపీ లాను గెలిపించిన ఘనత…
అక్షర అభ్యాసం కోసం గుడికి వెళ్తే వచ్చేసరికి ఐటీడీఏ కాలనీలో చోరీ *
జనం న్యూస్ 6 ఫిబ్రవరి భీమారం మండలం ప్రతినిధి (కాజీపేట రవి ) =భీమారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలనీ కి చెందిన రాంటెంకి రంజిత్ కుమార్ s/o లచయ్య ఇంట్లో ఎవరు లేని సమయం లో ఇంటి తలం పగులగొట్టి…
చిరుతల రామాయణం మాస్టారు ఆకస్మిక మృతి- పలువురి సంతాపం..
జనం న్యూస్ // ఫిబ్రవరి 6// జమ్మికుంట// కుమార్ యాదవ్..గత పాతికేళ్ల క్రితం చిరుతల రామాయణం అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంతో క్రేజీ ఉండేది. అలాంటి చిరుతల రామాయణం గ్రామీణ ప్రజలకు అలవోకగా నేర్పి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన హుజురాబాద్ మున్సిపల్…
మృతి దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన.
పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్… జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం లోని కేశపూర్ గ్రామంలో మరణించినటువంటి ఈరా ఏసుదాసు పార్థివదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన…