అక్షర అభ్యాసం కోసం గుడికి వెళ్తే వచ్చేసరికి ఐటీడీఏ కాలనీలో చోరీ *
జనం న్యూస్ 6 ఫిబ్రవరి భీమారం మండలం ప్రతినిధి (కాజీపేట రవి ) =భీమారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలనీ కి చెందిన రాంటెంకి రంజిత్ కుమార్ s/o లచయ్య ఇంట్లో ఎవరు లేని సమయం లో ఇంటి తలం పగులగొట్టి…
చిరుతల రామాయణం మాస్టారు ఆకస్మిక మృతి- పలువురి సంతాపం..
జనం న్యూస్ // ఫిబ్రవరి 6// జమ్మికుంట// కుమార్ యాదవ్..గత పాతికేళ్ల క్రితం చిరుతల రామాయణం అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంతో క్రేజీ ఉండేది. అలాంటి చిరుతల రామాయణం గ్రామీణ ప్రజలకు అలవోకగా నేర్పి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన హుజురాబాద్ మున్సిపల్…
మృతి దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన.
పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్… జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం లోని కేశపూర్ గ్రామంలో మరణించినటువంటి ఈరా ఏసుదాసు పార్థివదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన…
ఇచ్చే మేమో ను వెనక్కి తీసుకోవాలనీ డిఆర్డిఓ పీడీ కి వినతి
జనం న్యూస్06 : ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వివోఏలకు ఇచ్చే మేమో ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆసిఫాబాద్ జిల్లా డిఆర్డిఓ పీడీ కి గురువారం వినతి పత్రం అందజేశారుఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మండలంలో…
శ్రీ.శ్రీ.శ్రీ భోగాంజనేయ స్వామి రథోత్సవానికి హాజరైన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు
భోగాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చమర్తి జగన్ మోహన్ రాజు ; జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నందలూరుమండలం,కుంపిణీ పురం గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై ఆంజనేయ స్వామి…
ఏజీబీవీ పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్.
గంగిశెట్టి మధురమ్మ మెమోరి యల్ ట్రస్ట్. ఎల్కతుర్తి మండల కస్తూర్బా గాంధీ బాలికలవిద్యాల యంలో. జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) గురువారము రోజున ఫిబ్రవరి 28జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ కు…
నాళాలు కబ్జాలు అవుతున్న పట్టించుకోని అధికారులు.
అక్రమ నిర్మాణాలను తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ జనం న్యూస్ పీబ్రేవరి 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రధాన నాలా (వాగు )55 ఫీట్లు ఉన్న కూడా ఆ నాలా…
కోదాడలో చేనేత హస్త కళ ప్రదర్శన మరియు అమ్మకం ప్రారంభం
చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు జనం న్యూస్ ఫిబ్రవరి 07 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు…
చిరంజీవి మృతి బాధాకరం
జనం న్యూస్ ఫిబ్రవరి 07 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన బలుగూరి చిరంజీవి మరణం బాధాకరమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్…
బీసీలకు సంచార జాతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
జనం న్యూస్. ఫిబ్రవరి 6. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)బిసి కమిషనర్ కు సంచార జాతులు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందని. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని. ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి…