• January 27, 2025
  • 22 views
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన.ఆలేరు.యం. ఎల్. ఎ. బీర్ల

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 27.పి. యాదగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఈ రోజు ఆలేరు యం. ఎల్. ఎ. ప్రభుత్వ విప్.బీర్ల. ఐలయ్య కల్యాణ లక్ష్మి చెక్కులను ఆలేరులొ పంపిణి చేశారు ఇందులో వస్తా…

  • January 27, 2025
  • 20 views
పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు..!

జనంన్యూస్. జనవరి. 27. నిజామాబాదు. ప్రతీనిది.నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ పలు అభివృద్ధి పనులకు గాను. 14.38 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ సిరికొండ మండల అధ్యక్షుడు బాకారం రవి తెలిపారు సోమవారం స్థానిక మండల కేంద్రంలోని కాంగ్రెస్…

  • January 27, 2025
  • 19 views
జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన..!

జనంన్యూస్.జనవరి.27.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ సిరికొండ మండల కేంద్రంలోని పంది మడుగు. గ్రామంలో నేడుజాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజునవాహనదారులకు అవగాహన కల్పించిన సిరికొండ ఎస్సై ఎల్ రాము. ఈ సందర్భంగా ఎస్సై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా…

  • January 27, 2025
  • 33 views
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నిక

జనం న్యూస్ 27జనవరి, పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం కేంద్రంలోని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామం & సుద్దపెల్లి గ్రామాలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి.. రేపు జరగబోయే…

  • January 27, 2025
  • 29 views
విద్యార్థులకు పెన్నులు, నోట్‌ పుస్తకాలు పంపిణీ

జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 100 మంది విద్యార్ధులకు సోమవారం ఆ పంచాయతీ సర్పంచ్‌, మాజీ రాష్ట్ర కళింగకర్పోరేషన్‌ డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరావు ధనలక్ష్మిలు పెన్నులు, నోట్‌…

  • January 27, 2025
  • 23 views
పాఠశాలకు సౌండ్‌ సిస్టమ్‌ వితరణ

జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ఆదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న షణ్ముఖ మాస్టర్‌ రూ. 21వేలు విలువ చేసే అహుజా కంపెనీ కి చెందిన 55 వాట్స్‌ కలిగిన…

  • January 27, 2025
  • 28 views
లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:- ఆదాస్ విక్రమ్ మాదిగ

* మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో ముందుకు * ఊరూవాడా ‘దండోరా * అలుపెరగనిఎమ్మార్పీఎస్‌ ప్రస్థానం జనం న్యూస్- జనవరి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-  ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదు నడిబొడ్డున లక్ష డప్పులు వేల గొంతుకల నినాదంతో…

  • January 27, 2025
  • 26 views
విజయవాడ అమరావతి రాజధానికి పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది.

జనం న్యూస్ :- 27 జనవరి సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (ప్రజా ప్రతినిధి భీమా కలపాల) ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయి భవిష్యత్తులో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేస్తారు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్…

  • January 27, 2025
  • 27 views
జిల్లా పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో వజ్రకరూర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

జనం న్యూస్ జనవరి 28(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వజ్రకరూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాల యందు చదువుతున్న స్కాట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత ప్రోత్సాహంతో అనంతపురం జిల్లా కేంద్రం…

  • January 27, 2025
  • 31 views
అధికారంలో అందరూ వస్తారు. అధికారం లేనప్పుడు మొహం చాటేస్తారు.

అధికారం ఉన్న లేకపోయినా నాకు అండగా బాసటగా నిలిచిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సోదరులకు అభినందనలు.ఎలక్ట్రిషన్ డే శుభాకాంక్షలు. : ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. జనం న్యూస్,ఎన్టీఆర్ జిల్లా,నందిగామ, జనవరి 27 : నందిగామ పట్టణం నెహ్రు నగర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com