పైలెట్ ప్రాజెక్టుతో రైతన్నలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్
ఎల్కతుర్తి మండల సోషల్ మీడియా అధ్యక్షులు గుండేటి సతీష్ నేత… జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్నికల్లో 420 హామీలు…
డ్రగ్స్ ,గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అరికట్టాలి
*పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్ జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) జిల్లాలో డ్రగ్స్, గంజాయి లాంటి మాలకద్రవ్యాలు విచ్చలవిడిగా హై స్కూల్, కాలేజీలను టార్గెట్ చేసుకొని సరఫరా చేస్తున్నారని, సరఫరా…
సబ్బండ వర్గాలకు పోన్నం యువసేన చేయూత
పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్… జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవలే మరణించినటువంటి మహమ్మద్ పాషా వారి కుమారుడైన మహమ్మద్ ఖాసిం మరియు వడ్లకొండ ఐలయ్య వారి…
దివ్యాంగుల కు,వయోవృద్ధులకు రుణాలు దరఖాస్తుల ఆహ్వానం
జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం కురిమెళ్ళ శంకర్ ) తెలంగాణ ప్రభుత్వంమహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,శ్రీమతి జె.ఎం. స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారి,మహిళా, శిశు, దివ్యాంగుల మరియువయో…
తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలు ఫిబ్రవరి 6న ప్రారంభం : కొణతాల వెంకటరావు
జనం న్యూస్ జనవరి ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఫిబ్రవరి 6వ తేదీ నుండి నిర్వహించబడతాయని, నిన్న…
కాసాని స్ఫూర్తితో పేదల పక్షాన భవిష్యత్ పోరాటాలు
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం జనం న్యూస్ 01 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్) కాసాని ఐలయ్య స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక…
ఫిబ్రవరి 7,న. చలో హైదరాబాద్.హత్నూర మండల ఇన్చార్జ్ నల్లోల్ల మొగులయ్య
సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.అబ్దుల్ రహమాన్. (జనం న్యూస్) ఫిబ్రవరి 1. ఎస్సీ వర్గీకరణ అమలుకై హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న వేల గొంతులు లక్ష డప్పులు మాదిగలభారీ సంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని శనివారం నాడు హత్నూర మండలంలోని దౌల్తాబాద్…
గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖఐటీసీ బంగారు భవిష్యత్తు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సెర్చ్ సంస్థ వారి అవగాహన కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేటలో మునిసిపల్ గెస్ట్ హౌస్ నందు బంగారు భవిష్యత్తు కార్యక్రమం ఐటిసి సెర్చ్ సంస్థ మరియు గ్రామీణ…
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన కాసార్ల దేవరాములు పటేల్
జిల్లా రక్తదాతల సేవా సమితినిర్వాహకులు బోనగిరి శివకుమార్ముదాం శ్రీధర్ పటేల్ జనం న్యూస్ ఫిబ్రవరి 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న దోమకొండ మండలం లింగుపల్లి…
విద్య ప్రమాణాలు పెంచాలి- ఎంఈఓ తరి రాము
జనం న్యూస్ -ఫిబ్రవరి 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ తరి రాము అన్నారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించి…