గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి
శంకరపట్నం మండలం జనం న్యూస్ 37 కొత్తగట్టు శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో హుజరాబాద్ మండలం మందాడిపల్లి గ్రామానికి చెందిన మాందాడి శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.మొలంగూర్ ఎక్స్ రోడ్ నర్సరీ నుండి కూరగాయల…
వాసవి విద్యానికేతన్ అధ్వర్యంలో విద్యార్థులకు మొట్వి కేషన్…..
జుక్కల్ జనవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని సోమవారం రోజున మైథిలి మంగళ కార్యాలయంలో శ్రీ వాసవి విద్యానికేతన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని…
ఊర చెరువును పరిశీలన చేసిన అధికారులు
జనం న్యూస్ 27 జనవరి (భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)= భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో సోమవారం రోజున ఊర చెరువు ( దొరచెరువు) అభివృద్ధి కోసం ఆరు తారీకు ఒకటవ నెల అర్జీ సమర్పించి ఫిర్యాదుల విభాగంలో ప్రజావాణిలో…
అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి
జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కోట్రా గోవర్ధన్ జనం న్యూస్ అడవిదేవులపల్లి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు అందజేయాలని,అధికార పార్టీ నేతలకు కాకుండా అర్హులైన నిరుపేదలకే అందేటట్టు…
ఉత్తమ ఎంపిడిఓ జయరాం నాయక్ సన్మానించిన చౌడాపూర్ , నవాబుపేట ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ నవాబుపేట :- నవాపెట్ మండల ఉత్తమ ఎంపిడిఓ గా ఎన్నికైన జయరాం నాయక్ ఈ సోమవారం చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్, నవాపెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి…
కోటబొమ్మాళిలో కన్నీరు సినిమా షూటింగ్ సందడి
జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం:: పీజే ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కన్నీరు ఓటిటి మూవీ యూనిట్ సోమవారం కోటబొమ్మాళిలో షూటింగ్ నిర్వహించి సందడి చేశారు. రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో కన్నీరు ఓటీటి చిత్రం ముహూర్తం షాట్…
ఉత్తమ సేవలకు గుర్తింపు ఎమ్మెల్యే జారే
జనం న్యూస్ జనవరి 26 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి,…
భీం వారసులైన గిరిజన రైతులకు అన్యాయాన్ని జరిగితే సహించేది లేదు
ఆదివాసీ రైతుల జోలికొస్తే ఊరుకోం ఖబడ్దార్ *- రైతు కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ జనవరి 27 కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతులకు జరిగిన అన్యాయాన్ని…
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేస్తాం.
సిర్పూర్ యు మండలం శేట్టి హడప్నూర్ నూతన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ జనం న్యూస్ జనవరి 27 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని శెట్టిహడప్నూర్ గ్రామంలో నూతన…
ఫిబ్రవరి చివరి వారంలో ఉత్తరాంధ్ర పాలపోటీలు
జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: ఫిబ్రవరి చివరి వారంలో పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిల గల పాడి పశువుల మధ్య పాలపోటీలు నిర్వహించటం జరుగుతుందని అసక్తిగల పాడి రైతులు తనకు సంప్రదించాలని స్థానిక పశువైద్యాధికారి డాక్టర్…