• January 31, 2025
  • 54 views
శ్రీ వాసవికన్యకాపరమేశ్వరిని దర్శించుకున్న యల్లటూరుశ్రీనివాస రాజు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్తయల్లటూరు శ్రీనివాస రాజునందలూరు మండలం నాగిరెద్దిపల్లి లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కమిటీ ఆహ్వానం మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని…

  • January 31, 2025
  • 49 views
గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం-జనసేన నేత గురాన అయ్యలు

జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్మ హాత్మా గాంధీ ఆశయాలు గొప్పవని, ఆధునిక సమాజానికి స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. మహాత్మా గాంధీవర్ధంతి సందర్భంగా గురువారం ఆయన కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి…

  • January 31, 2025
  • 51 views
మహా కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం: జడ్పీ ఛైర్మన్‌

జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ప్రయాగ్రాజ్‌ మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం…

  • January 31, 2025
  • 36 views
ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌… విజయనగరం వ్యక్తి అరెస్ట్‌

జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ కేసులో ఐదుగురు ముద్దాయిలును విశాఖ టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో విజయనగరానికి చెందిన పెదగాడి శ్రీను, మద్దిలపాలెంకు చెందిన గొర్లె…

  • January 31, 2025
  • 50 views
జగన్‌ చేసిన అప్పులే రాష్ట్రానికి ముప్పు: ఎమ్మెల్యే అదితి

జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్గత అయిదేళ్ల జగన్‌ నాయకత్వంలో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని,ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గురువారం విజయనగరం పట్టణంలో విమర్శించారు.గడచిన 7…

  • January 30, 2025
  • 67 views
నల్ల బ్యాడ్జీలతో ఉపాధి హామీ ఉద్యోగుల నిరసన..

జనం న్యూస్ జనవరి 30(నడిగూడెం) రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పేస్కేలు వెంటనే అమలు చేయాలని, పెండింగు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నడిగూడెం మండల ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలిపారు.…

  • January 30, 2025
  • 55 views
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో గల ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట ఐ గ్లోబల్ లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఇది ఎలా చేస్తారు…

  • January 30, 2025
  • 60 views
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ…

  • January 30, 2025
  • 48 views
ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి.

కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. హకీమ్, జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు…

  • January 30, 2025
  • 58 views
కూడవెల్లి రామలింగేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించిన

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు -శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించినదే ఈ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం జనం న్యూస్, జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) దక్షణ కాశీగా విరాజిల్లుతున్న కూడెల్లివాగు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com