మృతిని కుటుంబాన్ని పరామర్శించిన కీర్తి రెడ్డి చందుపట్ల
జనం న్యూస్ జనవరి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలంలోని పెద్ద కోడెపాకలో ఇటీవల కాలంలో మరణించిన మంద మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార…
మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్
జనం న్యూస్ జనవరి 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అన్నారు. బోరబండ మోతి…
సామాజిక భవనానికి భూమిపూజ
జనం న్యూస్ జనవరి 31 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన మండలం దొంతికుర్రు పంచాయతీ పరిధిలో పెదచెరువు పేటలో దాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి భూమిపూజ జరిగింది. ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా…
బీసీ గర్జన సభను విజయవంతం చేయాలి తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు జయ్
జనం న్యూస్ జనవరి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ లో విలేకరుల సమావేశంలో. తీన్మార్ మల్లన్న టీం. అధ్యక్షులు తీన్మార్ జయ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 న వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్…
వోడితల ప్రణవ్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు..
జనం న్యూస్ 31//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్..తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ ఆధ్వర్యంలో స్థానిక జమ్మికుంట లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కి…
దళిత చైతన్య వేదిక 2025 డైరీ ఆవిష్కరణ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మ అవార్డు గ్రహీత మాన్య పద్మ మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా గురువారం నాడు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్…
ఇథనల్ ప్యాక్టరి కంపిని నిర్మాణాని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతూ తెలిపిన!.
జనం న్యూస్ 31 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాబిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి లక్ష్మిరెడ్డి.. ఇథనాల్ ప్యాక్టరి ఏర్పాటుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.బాధిత రైతులకు అండగా…
రైతులు పండించిన పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలి
జనం న్యూస్ 31 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మార్కెట్ లో డంపింగ్ చేసిన వేరుశెనగ పంటను పరిశీలించిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు.బాసు హనుమంతు నాయుడు…
చంద్రబాబు విజనరీ గురించి వైసిపి కళ్ళు తెరవాలి బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ దావోస్ లో చంద్రబాబు నాయుడు చురుకుదనం, మైనస్ 7…
బూటకపు హామీలతో. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ రాష్ట్రంలోని అమాయక ప్రజలను మభ్యపెట్టి 420 బూటకపు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికీ 420 రోజులు గడిచిపోయాయని ఎన్నికల…