• January 31, 2025
  • 74 views
నిజాని నిర్భయంగా రాసే పత్రిక

-పోరు తెలంగాణ తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన -చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జనం న్యూస్ 31 జనవరి బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి= పోరు తెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర (2025) క్యాలెండర్ ను…

  • January 31, 2025
  • 72 views
ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన ప్రజా సంక్షేమం.

– శీతాకాలంలోనే మంచినీటి కోసం చుక్కలు చూస్తున్న ప్రజలు ఎండాకాలం పరిస్థితి…?

  • January 31, 2025
  • 63 views
.50 లీటర్ల గుడుంబా స్వాధీనం

జనం న్యూస్ జనవరి 31. శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలంలోని జోగంపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ సిబ్బంది గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా కొప్పుల గ్రామంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే అక్కడ…

  • January 31, 2025
  • 71 views
నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేత జనం న్యూస్ ఫిబ్రవరి 01 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజులుగా నీళ్లు రాక…

  • January 31, 2025
  • 81 views
విజయవంతంగా ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనల పెంపుదలకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయి మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు అన్నారు జనం న్యూస్ ఫిబ్రవరి 01 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (ఎఫ్ పి ఎస్ టి)వారి…

  • January 31, 2025
  • 64 views
నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేత జనం న్యూస్ ఫిబ్రవరి 01 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజులుగా నీళ్లు రాక…

  • January 31, 2025
  • 49 views
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం డైరీని ఆవిష్కరించిన: బి శ్రీనునాయక్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మేడవరపు రంగ నాయకులు సహకారంతో చిలకలూరిపేట నియెజక వర్గ అధ్యక్షులు బి.శ్రీను నాయక్ డైరీ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ…

  • January 31, 2025
  • 53 views
బీర్పూర్ మండల కేంద్రంలోనీ పల్లె దవఖాన సబ్ సెంటర్నీ అకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలలోని పల్లె దవాఖాన సెంటర్నీ ఆర్డీవో కలసి తనిఖీ చేశారు.అనంతరం రిజిస్టర్ ,రికార్డును ఫార్మసీ మందులను కలెక్టర్ పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగైన సేవలను అందించాలని సూచించారు.అలాగే రోజు ఓపి సేవలు…

  • January 31, 2025
  • 52 views
లయన్ రాజేంద్రప్రసాద్ వర్ధంతి సందర్భంగా అల్పాహార వితరణ.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ అబ్బిగారి రాజేంద్రప్రసాద్ నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇవాళ అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణము నందు వారి కుటుంబీకుల సౌజన్యంతో నందలూరు లయన్స్ క్లబ్ మరియు…

  • January 31, 2025
  • 52 views
గిరిజనులకుఅందనిప్రభుత్వ పతాకాలు.

అందనిధ్రక్షే.అధికారులనిర్లక్ష్యంతో గూడెం వాసులకు చుక్కేదురు జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలోని నాయకపుగుడెం లో దాదాపు 60 కుటుంబాలు నివాసం ఉంటారు .విరు దాదాపు 10 దశాబ్దాల నుండి వారి పూర్వీకులనుండి పురి గుడిసె…

Social Media Auto Publish Powered By : XYZScripts.com