మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం…
అంగన్వాడి ఇంటర్వ్యూ లలో గందరగోళం..గిరిజన మహిళల ఆందోళన..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- మార్కాపురం: దోర్నాల మండలం తుమ్మల బైలుకు చెందిన గిరిజన మహిళలకి, అధికారులు అంగన్వాడి ఇంటర్వ్యూ కి రమ్మని లెటర్ పంపారు. తీరా ఇంటర్వ్యూ కోసం మార్కాపురం సబ్ కలెక్టర్…
రేపు వికలాంగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- కొమరోలు : గిద్దలూరు లోని ప్రభుత్వ వైద్యశాలలో 29 వ తేదీ బుధవారం కొమరోలు మండలంలోని వికలాంగులకు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో…
స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల రీ అలకేషన్ చేపట్టాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని…
రోడ్డు భద్రత, సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ గంజాయిల పై అవగాహన
యువత సామాజిక భద్రతపై అవగాహన కలిగి ఉండాలి. దేశ భవిష్యత్తు యువత నడవడిక పై ఆధారపడి ఉంది. ప్రమాదాలు, చెడు అలవాట్లు, గుర్తించాలి. జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సామాజిక అంశాలు,రోడ్డు భద్రత మాదకద్రవ్యాల…
ట్రాక్టర్ డ్రైవర్ల కు ఎస్ఐ కౌన్సిలింగ్
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- వెలిగండ్ల (ప్రకాశం జిల్లా): రోడ్డు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు వాహనదారులను హెచ్చరించారు. మంగళవారం ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు…
ఢిల్లీలో పెరేడ్ చేసిన గజ్వేల్ వాసి జబ్బాన్
జనం న్యూస్ జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఢిల్లీ రిపబ్లిక్ డే పెరట్లో ప్రతిభ చూపిన గజ్వేల్ వాసి. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 76వ రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా…
పాములపర్తి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
జనం న్యూస్, జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి దాదాపు 35 సంవత్సరాల తర్వాత 1989-90 లో పదవ తరగతి ( జడ్.పి.హెచ్.ఎస్) పాములపర్తిలో పూర్తి చేసుకున్న…
లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..,!
జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. అప్లై చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు.సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్…
రేపాల & సీతానగరం గ్రామాల ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీల ఎన్నిక
“గ్రామశాఖ అధ్యక్షులకు నియమాక పత్రాలు అందజేస్తున్న” ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ” జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని రేపాల మరియు సీతానగరం గ్రామాలలో,సోమవారం ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులను…