మన వార్త పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన చుంచుపల్లి ఎస్ ఐ ఏం రవికుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 27 (జనం న్యూస్ కో త్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో మన వార్త పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ -2025ను ఎస్ ఐ ఎం రవికుమార్ చేతుల మీదుగా…
మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ వెంగీ కి కృతజ్ఞతలు తెలిపిన భరోసా స్వచ్చంద సేవా సంస్థ
జనంన్యూస్ జనవరి 27 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ వెంగీ కి మరియు నిర్మాత ఈశ్వర్ డైరెక్టర్ సురేష్ కు భరోసా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షులు అక్కినపల్లి…
స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలి
జనం న్యూస్, జనవరి 27, బోధన్ నియోజవర్గం స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు గెలుపు కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోమవారం రోజున బోధన్ పట్టణంలోని బోధన్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమావేశం లో పాల్గొన్ని చేసిన…
పల్లేర్ల సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యాలయంకి శంకుస్థాపన
జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం. 27/01/2025 మండల కేంద్రం లో ని పల్లెర్ల గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ పార్టీ కార్యలయం నిర్మాణానికి సోమవారం రోజున శంకుస్థాపన చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమం లో…
ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోండి:సర్పంచ్ జగదీష్
జనం న్యూస్ జనవరి 28(రిపోర్టర్ నల్లబోతుల రాజు)అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబా ల గ్రామంలోని సచివాలయం నందు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మల్లెల జగదీష్ తెలిపారు, సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ చిన్న పిల్లలు మొదలుకొని…
ఉచిత పశు వైద్య శిబిరం..
జనం న్యూస్ 27 జనవరి 2024 బండి ఆత్మకూరు మండలం,శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని సంత జూటూరు, రామాపురం గ్రామాలలో పశు వైద్యాధికారులు డాక్టర్ అనూష, డాక్టర్ గౌసియా బేగం, వి ఎల్ వో నూర్ అహ్మద్, గురువారం నాడు…
డిగ్రీ ఫలితాలు విడుదల
బిచ్కుంద జనవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో మొదటి సెమిస్టర్, మూడవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు రెండవ సెమిస్టర్ సప్లమెంటరీ ఫలితాలు నేడు తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి లో…
ఛలో..నల్లగొండ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసన
జనం న్యూస్: 28 జనవరి 2025 నిడమనూరు మండలం, నల్లగొండ జిల్లా, బొంగరాల శ్రీనివాస్ ప్రతినిధి. నేటి ఉదయం 10:00 గంటలకు నల్లగొండ పట్టణం, గడియారం సెంటర్ నందు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా బిఆర్ఎస్…
గోకవరంలో ఘనంగా ఎలక్ట్రీషియన్ “డే” వేడుకలు
జనం న్యూస్ జనవరి 27 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :- మండల కేంద్రమైన గోకవరంలో ఈ గోకవరం యునైటెడ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జనవరి 27వ తారీకు ఎలక్ట్రిషన్ డే గా పరిగణించి ఘనంగా వేడుక జరుపుకోవడం…
ఘనంగాజాతీయఎలక్ట్రిషన్ డే
జనం న్యూస్,జనవరి 27 తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం వేల సంవత్సరముల చీకటిని పారద్రోలి ప్రపంచ మానవాళికి వెలుగును ప్రసాదించిన మహానుభావుడు థామస్ హల్వా ఎడిషన్ 1980 జనవరి 27న విద్యుత్ బల్బు కనుగొన్న సందర్భంలో ఎలక్ట్రిషన్ డే గా ఆవిర్భవించిందిఈ…