తెలంగాణ ప్రభుత్వానికి డిడిఎన్ అర్చకుల కృతజ్ఞతలు…
ధూప దీప నైవేద్య సంగం మండల అధ్యక్షులు సదా నిరంజన్ సిద్ధాంతి… జనం న్యూస్ 29 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయంలో ధూప దీప నైవేద్య అర్చకులకు గడిచిన…
ఎమ్మార్వో పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
జనంన్యూస్. జనవరి. 29. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని గాడ్కోల్ గ్రామం లోని జిల్లా పరిషత్. మండల పరిషత్. స్కూల్. అంగన్వాడి లను ఈరోజు. సిరికొండ తహసీల్దార్. రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు నాణ్యమైన…
అదృశ్యమైన వ్యక్తి.హత్య కేసును చేదించిన పోలీసులు
నిందితులు అరెస్టు రిమాండ్ కు తరలింపు పథకం ప్రకారమే హత్య చేయించిన భార్య భర్తను చూపేందుకు లక్ష రూపాయల సుపారి ఇచ్చిన బార్య జనం న్యూస్. జనవరి 29. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- అక్రమ సంబంధానికి…
మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి..
జనం న్యూస్ //జనవరి 29//జమ్మికుంట // కుమార్ యాదవ్..గ్రామ నవ నిర్మాణ సమితి ” జి ఎన్ ఎన్ ఎస్ కేవీకే ” ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో భాగంగా “మన ఇంటి మందం మన పంట”(ప్రకృతి వ్యవసాయం) అనే సంకల్పంతో…
ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా..!!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మాజీ శాసన సభ్యులు, గిద్దలూరు ఇంచార్జీ కుందురు నాగార్జున రెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 29 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మార్కాపురం మాజీ శాసనసభ్యులు,…
నియోజకవర్గ అభివృద్దే షబ్బీర్ అలీ లక్ష్యం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జనవరి 29 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎం ఆర్ ఆర్ నిధులు రూ.4.32…
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇనుప రాడ్డులు ఏర్పాటు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:-పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి లోపలికి వచ్చే పెద్ద వాహనాల రద్దీ దృష్ట్యా ఇనుపరాడ్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ రాడ్డులను సగం మేర కొందరు తొలగించారు.…
మాజీ ఎంపిటిసి శవయాత్రలోలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా:-చిలిపిచేడ్ మండల్ అజ్జమర్రి గ్రామం లో బేగరి లచ్చమ్మ అజ్జమర్రి మాజీ ఎంపిటిసి సేవలు అందించినటువంటి కార్యకర్త ఆమె. మంగళవారం రోజు ఉదయం 8:30 సమయంలో మృతిచెందడం జరిగింది. మరణ వార్త తెలుసుకున్న నర్సాపూర్…
మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి:- సిరికొండ.మహిళ శిశు అభివృద్ధి మరియు సీనియర్ సిటిజన్ శాఖ ద్వారా 2023 -24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పునరావాస పథకం కింద వికలాంగురాలైన బోయిడి మంజుల సిరికొండ గ్రామం. గాజుల దుకాణం కొరకై సబ్సిడీ కింద…
కమ్యూనిటీ భవనల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్
_ప్రజా ప్రభుత్వంలో అన్నికులల అభివృద్ధికి పెద్దపీట ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటల మండలం సదాశివపేట లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ 5 లక్షల…