పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభం.
జనం న్యూస్ జనవరి 27 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా…. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పాకాల పట్టణం లో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని పి. పి. జె. ట్రస్ట్ చైర్మన్ ఉయ్యురు శోభారాణి…
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.
* మిట్టకంకల్, కడుమూరు పాఠశాలలకు జిరాక్స్ మిషన్స్ అందజేసిన మోర్రి చిన్న బందయ్య (అనిల్ ) జనం న్యూస్ 27 జనవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ ) విద్యార్థులు, విద్యతోపాటు అన్ని రంగా ల్లో రాణించాలని హైకోర్టు న్యాయవాది కడుమూరు…
ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ ఉత్తమ అవార్డు
జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉత్తమ సిఐ అవార్డు లభించింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్,…
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం వెంకటేశ్వరరావు..
జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన : దేవాదాయ శాఖ లో గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తూ. ఉత్తమ అధికారిగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్…
జాతీయ జెండాకు అవమానం
స్కూల్ లో ఉల్టాపల్ట జెండా ఆవిష్కరణ జనం న్యూస్/జనవరి 28/కొల్లాపూర్ 76 వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం రాజపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండాను ఆదివారం…
ఘనంగా 21వ డివిజన్ కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి- రమేష్ వీడ్కోలు సభ
జనం న్యూస్ మధిర రూరల్ జనవరి 27 దోర్నాల కృష్ణ : మధిర మున్సిపాలిటీ పాలకవర్గ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో భాగంగా 21వ వార్డు ఇంచార్జ్ కోటా నాగరాజు , రాజీవ్ యూత్ ప్రెసిడెంట్ రంజిత్ సాహు* ఆధ్వర్యంలో వీరికి చిరు…
ప్రారంభమైన దిండి పాదయాత్ర
జనం న్యూస్ జనవరి 27-01-2024 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్:వినయ్ కుమార్ : ప్రతి ఏట రేగోడు మండలం మర్పల్లి గ్రామం నుండి చేసే దిండి పాదయాత్ర సోమవారం వేకువ జామున విఠలేశ్వర మందిరం నుండి ప్రారంభమైంది. గత 20…
ఇజిల్ వాటర్ ప్లాంట్ వారి అదువ ర్యం లో ఆకుల స్వప్న రమేష్
జనం న్యూస్ 27.1.2025మెదక్ జిల్లా చెగుంట మండలం ప్రతి నిధి అన్నం ఆంజనేయులు : వడియారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జరుపబడినదివడియారం గ్రామానికి చెందిన ఐ జ ల్ వాటర్ ప్లాంట్ వారు.ఆకుల స్వప్న రమేశ్ సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్…
దివ్యాంగులు మనోధైర్యంతో సాగాలి.
దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో సుమారు 15 మంది దివ్యాంగులకు ఎలక్ర్టికల్ ట్రై సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగులు మనోధైర్యంతో సాగాలి…
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు
జనం న్యూస్ 26th జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (రిపోర్ట్ భీమా కలపాల) విజయవాడ లోన్యూ జనరేషన్ యూనిట్ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సృజన ఫౌండేషన్ శ్రీధర్ పాల్గొని సంస్థ గత 16 సంవత్సరాలుగా…