ప్రభుత్వకార్యాలయాలలో రెప రెప లాడిన త్రివర్ణ జెండా.దుర్గి
జనవరి 26 జనం న్యూస్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది.తహసీల్దార్ కార్యా లయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో…
భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం..
ఖమన తెలివాడ పాఠశాల ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు పాండురంగ జనం న్యూస్ జనవరి 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- వాంకిడి మండలం లోని ఖమన గ్రామం తెలివాడ పాఠశాల 76వ గణతంత్ర దినోత్సవ…
స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ :- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ…
కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీత గా మహా జననేత మందకృష్ణ మాదిగ ని ప్రకటించింది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 26 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ని 07-07-1994 లో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఇది మూడి గ్రామంలో మొదలు పెట్టిన ఉద్యమం 30 సంవత్సరాల నుంచి ఎన్నో…
ప్రజాసేవకు పద్మశ్రీ అవార్డు నలభై ఏళ్ల ప్రజా జీవితం ముప్ఫై ఏళ్ళ సామాజిక ఉద్యమం.
జనం న్యూస్ 26 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా అంటరాని జాతికి ఆత్మగౌరవం నేర్పిన నేత.ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త వికలాంగుల పెన్షన్ల ప్రదాత వృద్దులు, వితంతువుల బతుకులకు దిక్కై తెలంగాణ…
వివేకానంద లో గణతంత్ర వేడుకలు
జనం న్యూస్: జనవరి 26 ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;స్థానిక భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో పిల్లలు వివిధ వేషధారణలో అలరించారు.గణతంత్ర దినోత్సవం సందర్భముగా పాఠశాలలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన…
జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన ఆకుల శ్రీనివాస్ పటేల్
జనం న్యూస్ జనవరి 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- కామారెడ్డి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా మున్నూరుకాపు సంఘం ఏర్పాటు అయ్యి 8…
మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి: సర్పంచ్ మోనాలిసా,ఈఓఆర్డి దామోదర్ రెడ్డి,ఏపీఎం లలిత
జనం న్యూస్ జనవరి 25(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు వెలుగు ఆఫీస్ నందు ఏపీఎం లలిత ఆధ్వర్యంలో మండల స్థాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య…
టీ బలిజపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి
రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ ఆరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్అథారిటీ చైర్మన్ ముక్కా రూపనందరెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి,పుల్లంపేట మండలంలోని టి. కమ్మ పల్లె…
మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన చివరి సాధారణ సర్వసభ్య సమావేశం
మెదక్ పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేశాం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జనం న్యూస్ 2025 జనవరి 25 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) బావోద్యగల నడుమ అట్టహాసంగా ముగిసిన బల్దియా సమావేశం. కరోనా సమయంలో పట్టణ ప్రజల ఆరోగ్యం…