కంభంలో ఈనెల 30న జాబ్ మేళా..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30న గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల కంభం యందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర…
కొమరోలు: బంగారు గొలుసు లాక్కొని పరార్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు లో సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు హల్చల్ చేశారు. కారులో వచ్చిన యువకులు ఓ చిరు దుకాణ…
గిద్దలూరు: కుక్కల బెడదతో బెంబేలు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని నల్లబండ బజారులో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో ఆ వ్యక్తికి స్వల్పంగా…
మామునూరు లో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి..
ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్.. జనం న్యూస్// జనవరి 28// జమ్మికుంట // కుమార్ యాదవ్..మామునూరు వద్ద జరిగిన అతి పెద్ద రోడ్డు ప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ధర్మసమాజ్ పార్టీ హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి…
విష్ణు వెంచర్ ల్యాబ్ ఫౌండేషన్ లోగో ఆవిష్కరించిన. చైర్మన్ కె.వి. విష్ణురాజు.
జనం న్యూస్. జనవరి 28. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్ ఐటి కళాశాలలో విష్ణు వెంచర్ ల్యాబ్ ఫౌండేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ లోగోను సగర్వంగా కేవీ. విష్ణు రాజు. ఆవిష్కరించారు.ఈ…
మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం…
అంగన్వాడి ఇంటర్వ్యూ లలో గందరగోళం..గిరిజన మహిళల ఆందోళన..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- మార్కాపురం: దోర్నాల మండలం తుమ్మల బైలుకు చెందిన గిరిజన మహిళలకి, అధికారులు అంగన్వాడి ఇంటర్వ్యూ కి రమ్మని లెటర్ పంపారు. తీరా ఇంటర్వ్యూ కోసం మార్కాపురం సబ్ కలెక్టర్…
రేపు వికలాంగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- కొమరోలు : గిద్దలూరు లోని ప్రభుత్వ వైద్యశాలలో 29 వ తేదీ బుధవారం కొమరోలు మండలంలోని వికలాంగులకు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో…
స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల రీ అలకేషన్ చేపట్టాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని…
రోడ్డు భద్రత, సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ గంజాయిల పై అవగాహన
యువత సామాజిక భద్రతపై అవగాహన కలిగి ఉండాలి. దేశ భవిష్యత్తు యువత నడవడిక పై ఆధారపడి ఉంది. ప్రమాదాలు, చెడు అలవాట్లు, గుర్తించాలి. జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సామాజిక అంశాలు,రోడ్డు భద్రత మాదకద్రవ్యాల…