ట్రాక్టర్ డ్రైవర్ల కు ఎస్ఐ కౌన్సిలింగ్
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- వెలిగండ్ల (ప్రకాశం జిల్లా): రోడ్డు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు వాహనదారులను హెచ్చరించారు. మంగళవారం ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు…
ఢిల్లీలో పెరేడ్ చేసిన గజ్వేల్ వాసి జబ్బాన్
జనం న్యూస్ జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఢిల్లీ రిపబ్లిక్ డే పెరట్లో ప్రతిభ చూపిన గజ్వేల్ వాసి. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 76వ రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా…
పాములపర్తి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
జనం న్యూస్, జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి దాదాపు 35 సంవత్సరాల తర్వాత 1989-90 లో పదవ తరగతి ( జడ్.పి.హెచ్.ఎస్) పాములపర్తిలో పూర్తి చేసుకున్న…
లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..,!
జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. అప్లై చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు.సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్…
రేపాల & సీతానగరం గ్రామాల ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీల ఎన్నిక
“గ్రామశాఖ అధ్యక్షులకు నియమాక పత్రాలు అందజేస్తున్న” ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ” జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని రేపాల మరియు సీతానగరం గ్రామాలలో,సోమవారం ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులను…
ఉత్తరాంధ్రకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి
సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 27 (జనం న్యూస్):- విశాఖపట్నం జనం న్యూస్ : ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి…
శ్రీ మత్స్య గిరింద్ర స్వామి వాల్పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
శంకరపట్నం జనవరి 27 జనం న్యూస్ శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,ఆలయ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఆలయ పురోహితులు శేషం మురళీధరచార్యులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు…
మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వర్షం వ్యక్తం చేసిన మాదిగ సమాజం
ఎస్ ఆర్ డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్ జనం న్యూస్,జనవరి 27,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని సంగారెడ్డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్,జర్నలిస్టు మిత్రులతో కలిసి…
వాలీబాల్ కబ్బడి టోర్నమెంట్ ప్రారంబించిన ఎమ్మెల్సీ దండే విఠల్
జనం న్యూస్ జనవరి 27 చింతలమనేపల్లి మండల కేంద్రం లో కబ్బడి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి.ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరై క్రీడలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని స్నేహ భావంతో క్రీడలు ఆడాలని సూచించారుఈ…
కోసినీ పంచాయతీ సెక్రెటరీ తొలగించాలని సబ్ కలెక్టర్ కి వినతి
జనం న్యూస్ జనవరి 27 కాగజ్నగర్ మండలం కోసినీ గ్రామంలో ప్రజల మీద పక్షపాతం చూపెడుతున్న ఎమ్ ఎ సలీం సెక్రెటరీ తొలగించాలని మరియు అర్హులైన వారికి రీ సర్వే చేసి ఇందిరమ్మ ఇల్లులు ఇతర పథకాలు ఇవ్వాలి అర్హులు అయిన…