ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్,ఆగస్టు15, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎంపీడీవో,ఎమ్మార్వో కార్యాలయం మరియు వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయం ఎలమంచిలి ఎమ్మార్వో కార్యాలయం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా…
ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మునగాల విద్యార్థి…
జనం న్యూస్ ఆగష్టు 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- ఢిల్లీలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మునగాల మండల కేంద్రానికి చెందిన వల్లోజు అశ్విత్ తేజ. దేశవ్యాప్తంగా రక్షణశాఖ క్విజ్ పోటీలు నిర్వహించగా 2 లక్షల మంది…
పదవ తరగతి విద్యార్థులకు నగతు బహుకరణ .
జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్పీ హెచ్ ఎస్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 2024.25 సంవత్సరంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవాన్ని…
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు సీఐ పి రంజిత్ రావు
.జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మత్తు పదార్థాలకు నిర్మూలన పై సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్…
స్వాతంత్ర్యం సాధనకు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరవద్దు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో ఆగస్టు 15న ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ…
79వ స్వాతంత్ర దినోత్సవం పర్వదినం పురస్కరించుకొని అంగ రంగ వైభవంగా ముస్తాబైన సిరిసహస్ర నిలయంవందల సంఖ్యలో హాజరైన విద్యార్థినీ, విదార్థులు
జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త…
అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్,అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల మున్సిపల్…
ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా…
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
మద్నూర్ ఆగస్టు 15 జనం న్యూస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం రోజు మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & jr కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే…
సీనియర్స్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్,ఆగస్ట్15,జూలూరుపాడు: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జూలూరుపాడు మండలంలోని సీనియర్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు సీనియర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొల్లిపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు అన్నవరపు జశ్వంత్ కుమార్…