మాన్యశ్రీ కాన్షిరం జయంతి వేడుకలు..
చట్టసభల్లో ఎక్కువ శాతం బీసీలు ఉండాలన్నదే బిఎస్పి నినాదం.. మార్చి 15 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు మపంచాయతీలో పరిధిలోగల కొప్పుసూరు గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరాం జయంతి వేడుకలు మండల…
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని ఖుని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ సాక్షిగా విగ్రహం దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 15//మక్తల్ ప్రజల తరఫున శాసనసభలో బీఆర్ఎస్ ఉంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం…
మున్సిపల్ పాఠశాల విద్యార్థులచే స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లో భాగంగా ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛత వారంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా…
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలనిజిల్లా కలెక్టర్ కు వినతి
జనం న్యూస్,మార్చి 15, అచ్యుతాపురం: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మండలం లోని ఎం. జగన్నాధపురం గ్రామానికి వచ్చిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి సీఐటీయూ నాయకులు మరియు కార్మికులు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు…
అపన్న హస్తం అందించిన ఆదే ప్రవీణ్
పేద ముస్లిం కుటుంబానికి బాసటగా నిలిచిన అదే ప్రవీణ్. మిత్రులు. జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. పవిత్రమైన రంజాన్ మాసంలో పస్తుల చలించి పోయిన హిందూ హృదయాలు .తోటి వారికి సాయం చేయాలి అనే దయ గుణం ఉండాలే గాని మతము…
బాధితునికి ఆర్థిక సహాయం అందజేత:
జనం న్యూస్ మార్చి 15( ముమ్మిడివరం ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ఇటీవల అమలాపురం రూరల్ మండలం ఇదరపల్లి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెలరోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న…
బ్రాండిక్స్ కు కేటాయించిన వెయ్యి ఎకరాల్లో వినియోగించని భూమిని వెనక్కి తీసుకోవాలి
జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం:ఎంఒయు ప్రకారం 60వేల మందికి ఉపాధి కల్పించని బ్రాండిక్స్ కు కేటాయించిన వెయ్యి ఎకరాల్లో వినియోగించని భూమిని వెనక్కి తీసుకోవాలని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు ఆర్.రాము, అచ్యుతాపురం మండల కన్వీనర్ కే. సోమినాయుడు డిమాండ్ చేశారు.ఎకరా రూపాయి చొప్పున…
సంకాపురం గ్రామం నుండి జూనియర్ కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం సాధించిన నీలవేణిని సన్మానించి
జనం న్యూస్ 15 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య,,ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని సంకాపురం గ్రామంలో…
మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోండి..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. మండలిలో గలామెత్తిన బి ఆర్ఎస్ ఎమ్మెల్సీలు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…
సీపీ సాయి చైతన్యని కలిసిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 15. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను . నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నిజామాబాదు జిల్లాలో లా &ఆర్డర్ అదుపు చేయడంలో…