నారాయణపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం) నడిగూడెం మండలం లోని నారాయణపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శి పృథ్వీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూలీలు వంద రోజుల పని…
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు
జనం న్యూస్ – మార్చి30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన నాగార్జునసాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై సమ్మక్క సారక్క దెయ్యాలగండి మూలమలుపు వద్ద జరిగింది, పోలీసులు తెలిపిన…
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు….. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ జనం న్యూస్ , మార్చి 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…
దామెర గ్రామ యువకులను బిజెపి పార్టీ లోకి ఆహ్వానం..
మండల పార్టీ అధ్యక్షులు మన్తుర్తి శ్రీకాంత్ యాదవ్. జనం న్యూస్ 29 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామ యువకులు మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా…
పార్లమెంటు కార్యాలయంలో టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ మార్చి 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొల్లు…
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్..!
నిజామాబాద్, మార్చి 29 జనంన్యూస్. జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు…
యలమంచిలిలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం..
అచ్యుతాపురంలో 31న టీడీపీ శ్రేణులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక సమావేశం జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు,ఏపీ…
చట్టానికి లోబడి అధికారులంతా జవాబు దారి తనంతో పని చేయాలి…..రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు
మండల కేంద్రాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా స్థల ఎంపిక ఉగాది నుండి రేషన్ కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా తహసిల్దార్ కార్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు జనం న్యూస్, మార్చి…
విష్ణు వైపర్ ఫార్మసీ కళాశాలలో ఔషద్! అంతర్జాతీయ సదస్సు
జనం న్యూస్. మార్చి 29. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని విష్ణువైపర్ ఫార్మసీ కళాశాలలో ఔషద్ 2025 అంతర్జాతీయ సదస్సు రెండవ రోజు శనివారం నాడు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ…
రోడ్డు నిర్వాసితులను టీడీఆర్ బాండ్లు పేరుతో మోసం చేస్తున్నారు
మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం:సీపీఎం మండల కన్వీనర్ రాము జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం:అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు,ఇళ్ల స్థలాలు కోల్పోతున్న రోడ్డు నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా బాండ్లు పేరుతో మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూల వారిగా…