వైభవంగా మత్స్యగిరి స్వామి నాగవల్లి మహోత్సవం
జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా…
సీలింగ్ భూమి ఆక్రమణకు గురవుతుంది
పెదోడికి ఒక న్యాయం, బడాబాబుకులకు ఒక న్యాయం. జనం న్యూస్, ఏప్రిల్14,జూలూరుపాడు: మండల పరిధిలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం సర్వే నంబర్ 117, సీలింగ్ భూమి ఆక్రమణలకు గురవుతోందు. గిరిజన, గిరిజనేతర పేదలు మనుగడ కోసం ప్రభుత్వ భూముల్లోకి వెళితే రెవెన్యూ,…
దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి,బౌద్ధ, అంబెడ్కర్ సంఘాల డిమాండ్
జనం న్యూస్ మే 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా మధోల్ నియోజకవర్గంలోని రాళ్ల బోరిగాం గ్రామ దళితులపై దాడి చేసిన అగ్రవర్ణాల గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని బౌద్ధ, అంబేద్కర్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు, బుధవారం వాంకిడి…
ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికి రాజీవ్ యువ వికాసం రుణాలు మంజూరు చేయాలి
జనం న్యూస్ మే 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికి రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొనుగోటి…
బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు
బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఉదయం నుండి ఏసీబీ డి.ఎస్.పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలు…
ఘనంగా చత్రపతి సాంబాజి మహారాజ్ జయంతి
జనం న్యూస్ మే 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో చత్రపతి సామాజి మహారాజ్ 368వ జయంతిని బుధవారం జేత్వాన్ బుద్ధ విహార్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధమసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహోల్కర్ మాట్లాడుతూ మరాఠా రాజ్యానికి రెండవ…
ఎన్నికలు లేవు.. నిధులు రావు.
సర్పంచ్ ఎన్నికలలో ఏ రిజర్వేషన్ వస్తుందని ఆందోళన జనం న్యూస్ 14 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి తెలంగాణలో గ్రామపంచాయతి ల నిధుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పాలకమండలి గడువు ముగసి ఏడాది అవుతుంది పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు…
మతం నుండి దేశాన్ని కాపాడు
జనం న్యూస్ 14 మే బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి దేవుడా… నువ్వున్నది నిజమైతే నువ్వన్నది నిజమైతే మతాన్ని మాయం చేయ్! మతాల పేరిట మంటలు పెట్టె లుచ్చాగాళ్ళను అంతం చెయ్! ఎందుకయ్యా…. నీ పేరుమీద కుట్రలు చేసేవాళ్లను చూస్తూ…
వేసవిలో నైపుణ్యాల అభివృద్ధికి క్యాతం అశోక్ చేతి రాత శిక్షణ శిబిరం
జనం న్యూస్: 14 మే బుధవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ : వేసవికాలంలో విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా వారిలోని ప్రతిభను వెలికితీయడంతోపాటు మరింత నైపుణ్యాన్ని పెంపొందించడానికి చేతిరాత శిక్షణ శిబిరం ఎంతగానో తోడ్పాటు నిస్తుందని, సిద్దిపేటకు…
శ్రీ మచ్చర్లయ్య గుట్ట నుండి దేవాలయం ప్రయాణం
.జనం న్యూస్ మే 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గజవాహనంపై మచ్చర్లయ్య గుట్టపైకి వెళ్లిన శ్రీ మత్య్చగిరీశుడు తిరిగి దేవాలయాలకి చేరుకున్నారు అనంతరం నాగసముద్రం ఆలుక తీరుటలో భాగంగా సంకీర్తనలతో తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో…