• March 26, 2025
  • 27 views
చలో కలెక్టరేట్ కు తరలి వెళ్లిన సిపిఎం నాయకులు.

జనం న్యూస్ మార్చి 26(నడిగూడెం) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చలో సూర్యాపేట పోరుబాట కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు మండల సిపిఎం…

  • March 26, 2025
  • 20 views
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ ఇంజనీర్

జనం న్యూస్ మార్చి 26 జగిత్యాల జిల్లా భీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాజేష్ , అసిస్టెంట్ స్థపతి వెంకటేష్ పనులను పర్యవేక్షించి నారు బీర్…

  • March 26, 2025
  • 26 views
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

జనంన్యూస్. 26. నిజామాబాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రాజీవ్ యువ వికాసం” స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతి / యువకులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్…

  • March 26, 2025
  • 31 views
5వ సారి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా దాసరి నరసింహులు ఎన్నిక

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ రోజు నందలూరు బార్ కు సంబంధించి జరిగిన బార్ ప్రెసిడెంట్ ఎన్నికలలో D.నర్సింహులు.మరియు సమీ ఉల్లా ఖాన్.అడ్వకేట్లు పోటీపడగా ,5 ఓట్ల మెజారిటీతో D. నర్సింహులు బార్ ప్రెసిడెంట్ గా గెలుపొందారు.ఈ ఓటింగ్…

  • March 26, 2025
  • 20 views
యువత ఆన్‌లైన్ బెట్టింగ్ కు బానిస కావొద్దు

జనం న్యూస్ మార్చి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత విద్యార్థులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని కోదాడ బీసీ యువజన…

  • March 26, 2025
  • 18 views
యువత వ్యసనాలకు బలి కావద్దు నార్కోటిక్ డిఎస్పి సోమనాథం ..

బిచ్కుంద మార్చి 26 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు యాంటీ నార్కెటిక్ బ్యూరో ఉమ్మడి నిజామాబాద్ డిఎస్పి ఎం.సోమనాథం కళాశాలను సందర్శించి…

  • March 26, 2025
  • 26 views
ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

జనంన్యూస్. 26. నిజామాబాదు. నిజామాబాద్, రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు…

  • March 26, 2025
  • 23 views
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ మార్చి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో…

  • March 26, 2025
  • 25 views
నవోదయ లో సీటు సాధించిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థిని

జనం న్యూస్ మార్చి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జనవరిలో జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలలో మునగాల లోని సాయి గాయత్రి విద్యాలయలో ఐదవ తరగతి చదువుతున్న తంగేళ్ళగూడెం గ్రామానికి చెందిన మొలుగూరి జెస్సికా ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో…

  • March 26, 2025
  • 20 views
ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు ఎండల తీవ్రత దృష్ట్యా తి సుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులు నియంత్రణ ప్రణాళికపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన అదనపు కలెక్టర్ జనం న్యూస్, మార్చి 27, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ప్రజలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com