• July 16, 2025
  • 21 views
క్రీడాకారిణిని అభినందించిన జేసీ

జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కజకిస్తాన్‌లో జరిగిన జూనియర్‌ ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించిన కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానీని జాయింట్‌ కలెక్టర్‌…

  • July 16, 2025
  • 21 views
ఏలూరి రాజేష్ కుమార్ శర్మ కుటుంబానికి ఘన సన్మానం

జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తెలంగాణకు చెందిన మదర్ తెరిసా సేవా సంస్థ నుండి ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు, మరో ప్రముఖ సంస్థ నుండి నంది అవార్డు అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,…

  • July 16, 2025
  • 20 views
ఓపెన్ డ్రింకింగు నియంత్రణలో విస్తృతంగా డ్రోన్స్ వినియోగం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను పరిధిలోని అలమండ సంత పరిసరాలలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న వారిపై జూలై 15న…

  • July 15, 2025
  • 27 views
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ముమ్మిడివరం నగర పరిధిలో పల్లిపాలెం సెంటర్లో ఉన్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గృహమునందు ఈరోజు చెల్లి అశోక్…

  • July 15, 2025
  • 27 views
ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వసభ్య సమావేశం

చిలకలూరిపేట:ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వ సభ్య సమావేశం ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వున్న రెడ్ క్రాస్ భవన్ లో నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు, మరియు…

  • July 15, 2025
  • 27 views
చిలకలూరిపేటలో బీ శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 15 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట లోని అమృత దాబా వద్ద చిలకలూరిపేటలోని పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ జన్మదిన…

  • July 15, 2025
  • 29 views
సాహిత్య ప్రస్థానంలో కొత్త కిరీటం.

జనo న్యూస్ ;15 జులై మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటకు చెందిన కథ రచయిత ఐతా చంద్రయ్య రచించిన పాయమాలు కథల సంపుటి పుస్తకావిష్కరణ హైదరాబాదులోని జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత మహాసభల్లో ముదిగొండ శివప్రసాద్, ఓలేటి పార్వతీశం,…

  • July 15, 2025
  • 31 views
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చొరవ చూపాలి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్

జనo న్యూస్ ;15 జులై మంగళవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ ; సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం, రామచంద్రపురం, వింజపల్లి, వర్కోలు, కోహెడ, తంగేళ్ల పల్లి,సీసీ పల్లి, బస్వపూర్, సముద్రాల, గుండారెడ్డిపల్లి ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో యస్టీయు ఉపాధ్యాయ సంఘం 15…

  • July 15, 2025
  • 38 views
ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

జనం న్యూస్, జూలై 15, చిలపల్లి గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, చిలపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్, శివయ్య సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి…

  • July 15, 2025
  • 26 views
చంద్రబాబు నాయకత్వంతోనే పేదల జీవితాల్లో ఆర్థిక వృద్ధి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 15 రిపోర్టర్ సలికినీడి నాగు పేదరిక నిర్మూలన కోసమే ముఖ్యమంత్రి పీ-4కు శ్రీకారం చుట్టారు గణపవరంలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, కొమ్మాలపాటి. పలు అభివృద్ధి పనులు ప్రారంభించి ఏడాది పాలనను ప్రజలకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com