వీణవంకలో 16 టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
జనం న్యూస్ // మార్చ్ // 23 // కుమార్ యాదవ్// జమ్మికుంట.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వీణవంక…
ఇరవై ముడు ఏళ్ల వయసులోనే ఊరి కొయ్యను ముద్దాడిన వీరుడు భగత్ సింగ్ : జనసేన నాయకుడు ప్రేమకుమార్
జనం న్యూస్ మార్చి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కెపిహెచ్బి కాలనీ ఐదవ ఫేస్ జనసేన పార్టీ ఆఫీసు నందు కూకట్ పల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ భగత్ సింగ్…
డివైఎఫ్ఐ కెవిపిఎస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి
జనం న్యూస్ మార్చి 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో డివైఎఫ్ఐ మరియు కెవిపిఎస్ ఆధ్వర్యంలో.. భగత్ సింగ్ 94 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ…
డివైఎఫ్ఐ కెవిపిఎస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి
జనం న్యూస్ మార్చి 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో డివైఎఫ్ఐ మరియు కెవిపిఎస్ ఆధ్వర్యంలో.. భగత్ సింగ్ 94 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ…
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, ఘాటు వ్యాఖ్యలు జనం న్యూస్, మార్చ్ 24,( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్) నియోజకవర్గాల పునర్వి భజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో రెండో…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
జనం న్యూస్ మార్చి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని హైదర్ నగర్ డివిజన్లో రామ్ నరేష్ నగర్ మాజీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి యాబై మంది కార్యకర్తలు…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
జనం న్యూస్ మార్చి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని హైదర్ నగర్ డివిజన్లో రామ్ నరేష్ నగర్ మాజీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి యాబై మంది కార్యకర్తలు…
కలెక్టర్ ప్రత్యేక చోరువతో బడి పిల్లల యూనిఫామ్స్ కుట్టే మహిళా టైలర్స్ కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్, మార్చి 24 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా మహిళా సంఘాల సభ్యులచే బడి పిల్లల యూనిఫార్మ్స్ కుట్టడం కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువ తో అదనపు నిధులతో…
మా నాయకుడు “కుందురు” నాగార్జున రెడ్డి.
జనం న్యూస్, మార్చి 23, (బేస్తవారిపేట ప్రతినిధి) ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి మాత్రమే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం పబ్లిసిటీ వింగ్…
విప్లవవీరకిషోరంకామ్రేడ్. షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాదాన్ని పాతరేద్దాం..!
జనంన్యూస్. 23. నిజామాబాదు. సిరికొండ. యువకిషోరలు కామ్రేడ్స్. భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల స్పూర్తితో యువతరం ఈ దేశాన్ని మార్చాలి.మాస్ లైన్.రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపు విప్లవ వీరకిషోరం కామ్రేడ్. షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాదాన్ని…