• January 30, 2025
  • 22 views
గంజాయి అక్రమంగా కలిగి ఉన్న నలుగురు నిందుతులు అరెస్టు – విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్‌. శ్రీనివాస్‌

జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్తే 29-01-2025దిన విజయనగరం 1వ పట్టణ పోలీసులకు పట్టణంలో కంటోన్మెంటు ఏరియా రైల్వే కాలనీ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఆదేశాలతో…

  • January 30, 2025
  • 27 views
విజయనగరం కలెక్టర్‌ కీలక ఆదేశాలు

జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- జిల్లా అంతటా వాహనం నడిపేవారికి హెల్మెట్ల వినియోగం తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్‌ అబేండ్కర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం…

  • January 30, 2025
  • 29 views
భద్రత ప్రమాదాల పట్ల అవగాహన, ఆచరణతోనే నియంత్రణ సాధ్యం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రహదారి భద్రత ప్రమాణాలు పట్ల అవాహన, ఆచరణతోనే జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్…

  • January 30, 2025
  • 32 views
కెపి హెచ్ బీ లో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

జనం న్యూస్ జనవరి 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కెపి హెచ్ బీ ఒకటవ రోడ్ నందు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలు మేరకు.కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద పూలదండ…

  • January 29, 2025
  • 45 views
టైటిల్….5 కోట్లుతో ఆర్& బి రోడ్డు పనులకు శ్రీకారం…

ఎర్రావారిపాళెం జనవరి 29 జనం న్యూస్: చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఎర్రవారిపాలెం మండలంలో సుమారు 5 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో చుట్టుపక్కల ఉన్న పల్లెలు మురిసిపోయాయి. బుధవారం…

  • January 29, 2025
  • 44 views
చిలకలూరిపేట పట్టణంలోని మధర్ థెరిస్సా కాలనీ కి చెందిన సీనియర్ జర్నలిస్ట్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సూర్య దినపత్రిక విలేకరి గాదె అంజిరెడ్డి ఇటీవల మరణించడం జరిగింది, అంకిరెడ్డి రమేష్ కార్యాలయం వద్ద సంతాప సభ హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

  • January 29, 2025
  • 41 views
కుంభమేళా తొక్కిసలాట బాధాకరం:

జనం న్యూస్ జనవరి 29 అమలాపురంజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల దొరబాబు : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల వెంకట రామ మోహన్ రావు దొరబాబు…

  • January 29, 2025
  • 41 views
ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

కండక్టర్ డ్రైవర్ అప్రమత్తంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు జనం న్యూస్ జనవరి 30 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామ శివారులో బుధవారం ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు…

  • January 29, 2025
  • 48 views
వేల గొంతులు లక్ష డప్పుకుల సభ విజయవంతం చేయండి.

తెలంగాణ జర్నలిస్టుల పోరం ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ. కొత్తగూడెం ఆర్ సి జనవరి 29 ( జనం న్యూస్ పత్రిక) ఎస్సీ వర్గీకరనే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో నిర్వహిస్తున్నలక్ష డప్పులు-వెయ్యిల గొంతుల సభను…

  • January 29, 2025
  • 27 views
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

జనం న్యూస్ జనవరి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com