విద్యార్థులు తల్లుల పాదాలకు పుష్పార్చన
జనం న్యూస్, జూలై10,అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో మార్పుల్ని స్వీకరిస్తూ.. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని అచ్యుతాపురం మండలం లోని పూడిమడక పంచాయతీ కడపాలెం గ్రామంలో గల ఎంపీపీ పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
కూకట్పల్లి వివేకానంద నగర్ లో సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
జనం న్యూస్ జులై 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన శ్రీ షిరిడి సాయినాద మందిరం 28వ వార్షికోత్సవం మరియు ఆషాఢ మాస గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ…
భారీ వర్షలవల్ల 250ఎకరాలుతీవ్ర పత్తి పంట నష్టం వాటిల్లింందని మొట్లగూడ రాంపూర్ రైతుల ఆవేదన.
జనం న్యూస్ జులై 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం రాంపూర్ రైతులు మాట్లాడుతూ మారుమూల దాట్టమైన అటవీ ప్రాంతాలైన, గుట్టలలో నివాసం ఉంటూ జీవనోపాధి గడుపుతున్న గ్రామలైన మొట్లగూడ రాంపూర్,తొ పాటు చుట్టూ…
పౌష్టికాహార కిట్టు పంపిణీ.
జనం న్యూస్ జూలై 10 (నడిగూడెం) మండలంలోని రామాపురంలో త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మంజూరైన పౌష్టికాహార కిట్టును రామాపురం,మాజీ సర్పంచ్, నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అలవాల రామారావు…
మాదకద్రవ్యాల నియంత్రణ కొరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాల నిర్వహణ
మాదకద్రవ్యాల రహిత జిల్లా కోసం విద్యార్థులు, యువత, ప్రజలు పోలీసులతో తమ వంతు చేయి కలపాలని ఎస్పీ సూచన జనం న్యూస్ జులై 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు,…
సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే వారే నిజమైన గురువులు..!
జనంన్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి. స్వార్థ చింతన స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థ బుద్ధితో తమ సర్వస్వాన్ని పరుల హితం కోసం అర్పించి జీవించే వారే నిజమైన గురువులని అలాంటి గురువుల యొక్క పవిత్రత మరియు సంకల్పబలం వల్లే ధర్మము నిలబడి ఉంటుందని మదాసు…
సిరికొండ ఎస్సైని కలిసిన పలువురు నాయకులు..!
జనంన్యూస్. 10. సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వికరించిన ఎస్సై జె. రామకృష్ణ ను ఇరోజు రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాన్ని అందిస్తూ స్వాగతం పలికిన ఎమ్మార్పీఎస్ మండల…
ప్రజా సంక్షేమమే మా లక్ష్యం జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
*కొమురం భీమ్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్). జిల్లా స్టాఫ్ రిపోటర్. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం…
గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత :- సర్పంచ్ జంబు సూర్య నారాయణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గురు పౌర్ణమి…
.తెలంగాణ లో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి కి ఆసరా పింఛన్లు ఇవ్వాలి
జనం న్యూస్ జులై 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు అభివృద్ధి అధికారి డి సులోచన కు వినతి పత్రం సమర్పించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగరి…