• March 26, 2025
  • 28 views
పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె హర్షిత రెడ్డి అమెరికాలో మృతి

జనం న్యూస్ // మార్చ్ // 26// కుమార్ యాదవ్ (జమ్మికుంట).. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి (కల్లుపల్లి) గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, కుమార్తె హర్షిత రెడ్డి (38 ) అమెరికాలో గత…

  • March 26, 2025
  • 113 views
తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థి నవోదయకు ఎంపిక

నరేన్ రిత్విక్ గౌడ్ ను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎం సాయిలు, జనం న్యూస్,మార్చ్ 26,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు,జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు వ్రాయగా మంగళవారం నవోదయ ఫలితాలు…

  • March 26, 2025
  • 27 views
మానవత్వాన్ని చాటుకున్న నిత్య సాయి డాక్టర్ హేమా రఘు

14 సంవత్సరాల చిన్నారికి అవని హాస్పిటల్ లో ఉచిత ఆపరేషన్ ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్ జనం న్యూస్, మార్చ్ 26,జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మండలం లోని మేడిపల్లి గ్రామానికి చెందిన బండ్ర రాధ…

  • March 26, 2025
  • 47 views
మంచినీళ్లు అడిగితే, పత్రికా విలేకరిని అవమానించిన, పంచాయతీ సెక్రెటరీ.

జనం న్యూస్, 26 మార్చి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కోలూరు గ్రామానికి, గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా…

  • March 26, 2025
  • 79 views
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…

బిచ్కుంద మార్చ్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శివ సాయి కాలనీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .15 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను బుధవారం…

  • March 26, 2025
  • 39 views
హత్నూర ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు! తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్

జనం న్యూస్. మార్చి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని. మత సమరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగఅని హత్నూర…

  • March 26, 2025
  • 30 views
ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించిన 1 టౌన్‌ పోలీసులు

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శాంతినగర్‌లో 1 టౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలు, బెట్టింగ్‌ యాప్‌లు, ఫోక్సో కేసులు, ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ… సైబర్‌…

  • March 26, 2025
  • 30 views
అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్‌… తప్పిన ప్రమాదం

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం-విశాఖ రోడ్డులో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. మద్యంమత్తులో ఓ టిప్పర్‌ డ్రైవర్‌ హల్‌చల్‌ చేశాడు. లెండి కాలేజీ సమీపంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌…

  • March 26, 2025
  • 28 views
విజయనగరం సమగ్ర అభివృద్ధికి ఏప్రిల్‌ 5న సెమినార్‌

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యల నగరంగా పేరుపొందిన విజయనగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకరరావు అన్నారు. ఎల్‌.బి.జి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…

  • March 26, 2025
  • 33 views
డ్రోన్స్ తో పేకాట, కోడి పందాల స్థావరాలపై రైడ్ నిర్వహించిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం హుకుంపేట శివార్లలో పేకాట ఆడుతున్న వారిపైన, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివార్లలో కోడి పందాలు ఆడుతున్న…

Social Media Auto Publish Powered By : XYZScripts.com