వైయస్సార్సీపి అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్
జనం న్యూస్ జనవరి 13(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లెల జగదీష్ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది, ఈ సందర్భంగా ఎన్నికైన సర్పంచ్ జగదీష్…
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి ` మంత్రి అచ్చెన్నాయుడు
జనం న్యూస్ 11 జనవరి కోటబొమ్మాళి మండలం: జిల్లాలోని ప్రతి రైతుల దగ్గర నుంచిధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉన్న అధికారులతో చరవాణిలో మాట్లాడుతూ…
పారిశుధ్య పనులను పరిశీలీస్తున్న ఎంపిటివో కుమార్.
జనం న్యూస్ జనవరి 12 ( అల్లూరి జిల్లా ) అనంతగిరి మండల పర్యాటక ప్రాతంలో ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆదివారం పర్యటిస్తున్న సందర్భంగా శనివారం బొర్రా, అనంతగిరి, ఎగువ శోభ , బీసుపురం, కాఫీ ప్లాంటేషన్ మెయిన్ రోడ్డు…
పాడి పరిశ్రమకు అభివృద్దికి ప్రత్యేక చర్యలు ` మంత్రి అచ్చెన్నాయుడు
జనం న్యూస్ 11 జనవరి కోటబొమ్మాళి మండలం: పాడి పరిశ్రమాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మండలం రేగులపాడు గ్రామంలో రూ.2లక్షల 30వేల రూపాయిల ఎన్ఆర్ఈజీఎస్…
మినీ గోకులంషెడ్లను ప్రారం భించిన యం పి పి సునీత సాయి శంకర్
జనం న్యూస్ జనవరి 11 (దుర్గి) :- దుర్గి మండలం లో 6మినీ గోకులం షెడ్ లనుశనివారం యం పి పి యేచూరి సునీత సాయి శంకర్,కూటమి నాయ కులు.రిబ్బన్ కట్ చేసి ప్రారం భించారు దుర్గి లో 1 ఆత్మ…
భవన కార్మికులకు మీటింగ్ స్థలాన్ని కోరుతూ ఎమ్మెల్యే వేగుళ్ళకు కు వినతిపత్రం అందచేత
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) భవన కార్మికులకు మీటింగ్ స్థలాన్ని కోరుతూ మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కలిసి ప్రెసిడెంట్ కర్రి తాతారావు శనివారం వినతిపత్రం అందజేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర…
పాఠశాల శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలి
జనం న్యూస్ జనవరి 11 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గత 5 సంవత్సరాలుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో ఆయాలుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది.…
సీకరి గ్రామం ముద్దుబిడ్డ అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి భర్త చెట్టి వినయ్ దంపతులకు స్వాగతం సుస్వాగతం
జనం న్యూస్ జనవరి 12( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )ప్రజాపతి మన అరుకు మాజీ ఎమ్మెల్యే. చెట్టి ఫాల్గుణ అడుగుజాడల్లో నడుస్తూ.. డిల్లీ గడ్డ పై ఆదివాసీ గళాన్ని బలంగా వినిపిస్తున్న సీకరి గ్రామం ముద్దుబిడ్డ అరకు పార్లమెంట్…
ఆర్.ఆర్.మ్యాన్ పవర్ సర్వీస్ కార్డు ఆవిష్కరణ.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 11 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలో ఆర్.ఆర్. మ్యాన్ పవర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.మ్యాన్ పవర్ సెంటర్ నుండి ఎవరికైనా సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్స్, హౌస్ కీపింగ్, మ్యాన్…
అభివృద్దే ధ్యేయంగా… కూటమి ప్రభుత్వం రాయవరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో – ఎమ్మెల్యే వేగుళ్ళ
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి, పాడి పరిశ్రమకు మరింత చేయూతనివ్వడంపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన…